Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIఇసుక సమస్యపై పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శలు

ఇసుక సమస్యపై పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శలు

-

Chat on WhatsApp

ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని నర్సీపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు.

శుక్రవారం నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి తన నివాసంలో మీడియాతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నంలో మంత్రిగా కంటే ఎమ్మెల్యేగా నేనే ఎక్కువ ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, ఎవరు హాయంలో నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందో, వాటి అభివృద్ధి పనులు పైన ఆయన లెక్కలు వివరించడం జరిగింది.

ముఖ్యంగా గబ్బాడ లో ఉన్న ఇసుకను ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ,టిడిపి నాయకులు మాకు మర్యాద ఇస్తే మేము వారికి మర్యాద ఇస్తామని ఆయన అన్నారు.

అంతేకాకుండా 50 లక్షలతో మంజూరు చేసిన బాక్సింగ్ కోర్టు నిర్మాణం త్వరతగతిన చేపట్టాలని ఆయన సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp