Home Minister Vangalapudi Anita took a holy dip at Revupolavaram, interacted with devotees, and assured that all arrangements were in place.

మాఘ పౌర్ణమి పుణ్యస్నానం – భక్తులకు అన్నీ ఏర్పాట్లు!

మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవం సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత రేవుపోలవరంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం లక్ష్మి మాధవ స్వామిని దర్శించుకుని భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రేవుపోలవరంలో మహోత్సవ ఏర్పాట్లు గాలికి వదిలేశారని మంత్రి విమర్శించారు. ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం…

Read More
In Anakapalli district, harassment allegations against a teacher, leading to mental distress for a student, and a case has been registered by police.

అనకాపల్లి టీచర్‌ లైంగిక వేధింపులు – బాలిక తల్లిదండ్రుల ఆగ్రహం

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాది నేషనల్ టాలెంట్ స్కూల్ లో ఓ కీచక టీచర్ నిందితుడు బాగోతం బట్టబయలు అయ్యింది. 9వ తరగతి విద్యార్థిని పట్ల స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్న ద్వారాంపూడి గంగా ప్రసాద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినిపై చేసిన వేధింపులు ఆమె మానసికంగా నొప్పి కలిగించాయి. బాధితురాలు ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా, వారు మరింత ఆగ్రహంతో స్పందించారు. తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంగా స్పందించి, నిందితుడైన గంగా ప్రసాద్‌ను…

Read More
Jana Sena leader Rajana Veera Suryachandra provided 50 kg of rice and essentials to a fire accident-affected family.

అగ్ని ప్రమాద బాధితులకు జనసేన నేత సాయం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన నిండుగొండ వెంకన్న ఇంటి అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రోత్సాహం కల్పించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ,…

Read More
Grand National Girl Child Day Celebrations in Turuvolu

తురువోలు లో జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహణ

అనకాపల్లి జిల్లా వి. నియోజకవర్గం చీడికాడ మండలం తురువోలు గ్రామంలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు ఐసీడీఎస్ పీవో శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై, బాలికల హక్కులపై మాట్లాడుతూ బాల్యవివాహాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థినులతో పాటు అంగన్వాడి సిబ్బంది బాల్యవివాహాలను నిరోధించాలని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో అవగాహన…

Read More
A fire broke out in Metrochem Industry at Jawaharlal Nehru Pharma City, Anakapalli. Workers and locals panic as accidents continue.

అనకాపల్లిలో ఫార్మసిటీలో మళ్లీ ప్రమాదం, భయాందోళన

అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రోకమ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టోరేజ్ ట్యాంకుల వద్ద మంటలు ఎగిసిపడటంతో కార్మికులు, స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. వరుస ప్రమాదాలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రోకమ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. స్టోరేజ్ ట్యాంకులు దగ్ధమవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు…

Read More
A python attacked a goat in Devarapalli, sparking local rescue efforts. The snake catcher was alerted and later released the python safely into the forest.

దేవరపల్లి వద్ద మేకలను చుట్టుముట్టిన కొండచిలువ

దేవరాపల్లి మండలం తామరబ్బ శివారు కొండకొడాబు కొండ ప్రాంతంలో మేకల మందలోకి గురువారం సాయంత్రం కొండ చిలువ చొరబడింది. ఒక మేకను అమాంతంగా మింగడానికి ప్రయత్నించింది. మేకను మింగబోతున్న కొండచిలువను చూసిన మేకల మంద యజమాని దుంబరి నాగరాజు వెంటనే కేకలు వెయ్యడంతోచుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకుని కొండ చిలువ నుంచి మేకను రక్షించే ప్రయత్నం చేశారు. జనాన్ని చూసిన కొండచిలువ మేకను వదిలేసి పక్కనే ఉన్న రంద్రంలోకి జారుకుంది. అప్పటికే మేక మృతి చెందడంతో కొండచిలువ…

Read More
CPM district secretary D. Venkanna has demanded an immediate halt to the illegal layout activities by Vaibhav Habitats in Arli village, violating VMDA regulations.

వైభవ్ హేబిటేట్స్ అక్రమ లే-అవుట్‌ పై సిపిఎం డిమాండ్

కె కోటపాడు, మండలం,ఆర్లి గ్రామపంచాయతీ పరిదిలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డిఎ) నుంచి పూర్తి అనుమతులు పోంద కుండానే వైభవ్ హేబిటేట్స్ 46.62 ఎకరాల్లో అక్రమంగా లే-అవుట్ పనులు చేపాడుతుందని దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న. డిమాండ్ చేసారు మంగళవారం లేఆవట్ ప్రాంతాన్ని పరీశీంచిన అనంతరం అయిన మాట్లాడారు.వైభవ్ లేఆవట్ యాజమాన్యం 18.26 ఎకరాల్లో లే-అవుట్ వేసుకునేందుకు అనుమతులు తెచ్చుకొని, మిగిలిన భూమిలో అక్రమంగా చేరవేగంగా…

Read More