RTO Suresh Kumar warned of strict action for rule violations, emphasizing passenger limits in autos and the importance of licenses and insurance.

రహదారి భద్రతపై గంగవరం లో ఆర్టీవో అవగాహన కార్యక్రమం

ఆర్టీవో సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గంగవరం హనుమాన్ కూడలి వద్ద రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఆటో యూనియన్, ద్విచక్ర వాహనదారులతో కలిసి భద్రతా నియమాలను అమలు చేయాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆటోల్లో నలుగురు ప్రయాణికులకంటే ఎక్కువ మంది ప్రయాణించరాదని స్పష్టం చేశారు. అధిక ప్రయాణికులను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, వాటి ఉల్లంఘన వల్ల ప్రమాదాలు జరుగుతాయని…

Read More
An awareness session on the SC/ST Atrocities Act was held in Rampachodavaram to educate the community on their rights and legal protections against discrimination.

రంపచోడవరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు

రంపచోడవరం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సద స్సులు నిర్వహించడం అభినందనీయమని ఐటీడీఏ పీవో సింహాచలం అన్నారు. సీఐడీ రాజమహేంద్రవరం ఏఎస్పీ అస్మ ఫర్వీన్ ఆధ్వర్యంలో ఐటీడీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీవో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలంతా ఈ చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ షెడ్యుల్ కులాల వారికి ప్రభుత్వం చట్టాలను అమలు చేస్తోందని చెప్పారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి నుంచి ఎలా రక్షణ పొంద…

Read More
Four people went missing while collecting sand in the Aeluru canal near Timmapuram in Alluri District. Rescue operations are underway

అల్లూరి జిల్లా తిమ్మాపురం వద్ద ఇసుక కోసం గల్లంతైన 4 వ్యక్తులు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని అడ్డతీగల మండలం తిమ్మాపురం వద్ద ఏలేరు కాల్వలో ఇసుక కోసం వెళ్లి ఈ నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీ పాలెం కి చెందినవారుగా గుర్తించారు . గల్లంతైన వ్యక్తులు భూషణం, జైబాబు, చిన్న గొంతయ్య, సిహెచ్ శ్రీను. ఈ మేరకు గజ ఈతగాళ్లు సహాయంతో పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇసుకను…

Read More
Shireesha Devi urges citizens to promote Valmiki Ramayana for future generations during Valmiki Jayanti celebrations in Rampachodavaram.

వాల్మీకి రామాయణం ప్రచారం కోసం శిరీష దేవి సూచనలు

రంపచోడవరం ఏజెన్సీలోని గిరిజనులు వాల్మీకి రామాయణాన్ని అవగాహన చేసుకుని రానున్న తరాల వారికి తెలియజేసే బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందని రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. గురువారం స్థానిక వాల్మీకి పేటలోని వాల్మీకి జయంతి పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి, మాజీ శాసనసభ్యులు సీత శెట్టి వెంకటేశ్వరరావు. జిల్లా వాల్మీకి సంఘ అధ్యక్షులు గొర్లె చిన్న నారాయణరావు. హాజరై వాల్మీకి విగ్రహానికి…

Read More
MLA Shireesha Devi emphasizes timely pension distribution and reviews issues at Lakonda Secretariat in Rampachodavaram constituency.

సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శిరీష దేవి

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం లకొండ సచివాలయాన్ని సందర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి , తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ లాక్కొండ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రజలకు అందించాలని, కొత్తగా వచ్చే పింఛన్ అప్లికేషన్ తీసుకొని వచ్చే జనవరి కెల్లా కొత్తవారికి పింఛన్ అందించే విధంగా ఉండాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. లక్కొండ సచివాలయ భవనాన్ని త్వరగా…

Read More
The liquor shop allocation lottery was held under the supervision of district officials, with 1393 applications received for 52 shops. The process was conducted smoothly at the local convention hall.

గంగవరంలో పల్లె పండగ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రం గంగవరంలోపల్లె పండగ కార్యక్రమంలో భాగంగా గంగవరం గ్రామపంచాయతీ లో సీసీ రోడ్లు,పశువుల షెడ్లు కు సర్పంచ్ అక్కమ్మ గl చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో మరుగున పడ్డ గిరిజన గ్రామాలు గత ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగళి అన్న రీతిలో ఉన్నాయని , ఇప్పుడు తెలుగు దేశం. ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి…

Read More
Nara Bhuvaneshwari and Dr. Gorantla Ravi Ram Kiran organized a mega medical camp in Rampachodavaram, providing services to around 500 people.

రంపచోడవరం లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ

ఎన్టీఆర్ ట్రస్టు మరియు GSR పౌడేషన్ నారా భువనేశ్వరి గారు మరియు డా.. గోరంట్ల రవి రామ్ కిరణ్ వారు రంపచోడవరం నియోజకవర్గ ఎన్టీఆర్ ట్రష్టు ఇంచార్జీ కందుల సాయి బాబు గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ గంగవరం మండలం జగ్గంపాలెం గ్రామం లో నిర్వహించడం జరిగింది. సుమారు 500 మందికి వైద్య సేవలు అంధించారు. సాయి బాబు గారు మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపు లు నిర్వహిస్తామని తెలిపారు….

Read More