Tribal journalists in Alluri district protested against the unlawful removal of huts in a designated area, demanding action against the local TDP Sarpanch for their rights and housing.

గిరిజన పాత్రికేయుల హక్కుల కోసం నిరసన

అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన పాత్రికేయులకు పాడేరు లగిసపల్లి వద్ద కేటాయించిన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన రేకులు షెడ్లను అక్రమంగా తొలగించిన టిడిపి సర్పంచ్ పై తగు చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ గిరిజన పాత్రికేయులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం మెమోరాణం సమర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మద్దతుగా ఆదివాసీ గిరిజన మహిళ సంఘా అధ్యక్ష కార్యదర్శులు టి. కౌసల్య, ఎస్ హైమావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More
Gangavaram police seized 187 kg of ganja worth ₹9.35 lakh and arrested four people, including three women, during a vehicle check.

గంగవరం శివారులో భారీగా గంజాయి పట్టివేత

గంజాయి రవాణా పట్టివేతగంగవరం గ్రామ శివారులో నెమలి చెట్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా టాటా ఏసీ ఆటోలో గంజాయి రవాణా చేస్తున్నారని గుర్తించారు. పోలీసులకు సమాచారంపోలీసులకు అందిన సమాచారం మేరకు, ఏపీ 03 TC 4865 నంబర్ గల ఆటోలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయివారి వద్ద నుండి 187 కేజీల గంజాయి, 9 లక్షల 35 వేల రూపాయల విలువ గల దానిని…

Read More
Tribal athlete Rambabu from Araku's Majji Valasa will represent Andhra Pradesh in the Senior Men’s Day & Night Trophy in Shirdi, Maharashtra, from October 5 to 8.

సినియర్ మెన్స్ ట్రోఫీకి ఎంపికైన గిరిజన క్రీడాకారుడు రాంబాబు

క్రీడా పోటీలకు ఎంపికఅరకు నియోజకవర్గం బొండం పంచాయితీకి చెందిన గిరిజన యువ క్రీడాకారుడు కొర్రా రాంబాబు, మహారాష్ట్రలో జరగనున్న సీనియర్ మెన్స్ డే & నైట్ ట్రోఫీ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. క్రీడా ఉత్సవంఅక్టోబర్ 5 నుండి 8 వరకు షిరిడీ నందు జరిగే ఈ పోటీలో, రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విజయాన్ని స్వాగతిస్తూ పాచిపేట చినస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక సభ నిర్వహించారు. సన్మాన సభకాంగ్రేస్ పార్టీ నేత చట్టు మోహన్ ముఖ్య…

Read More
A student at a tribal school in Araku died due to alleged negligence from school authorities, raising serious concerns over health care access.

నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి అనారోగ్యం మరియు మరణం

అల్లూరి జిల్లా అరకు నియోజక వర్గం అరకు వేలి మండలంలో మాదల పంచాయితీకి చెందిన రత్తకండి గ్రామంలో నివసిస్తున్న ఒక విద్యార్థి అనారోగ్యం కారణంగా మృతిచెందింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్ధిని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున, ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. కానీ, ఈ మేరకు తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, దీంతో విద్యార్థి సమయానికి చికిత్స పొందలేదు. విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో, తల్లిదండ్రులు ఆసుపత్రి కోసం హడవడిగా వెళ్లినప్పుడు, వారికి మృతదేహం మాత్రమే…

Read More
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండల కేంద్రంలో కొండ తాబేలు వదిలివేతపై స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని తాబేలు మృతి చెందగా, కొన్ని కోలనులోకి పరుగెత్తాయి. అటవీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొండ తాబేలు మృత్యువాత, అధికారులు విచారణ చేపట్టారు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, గంగవరం గ్రామ శివారు పోతురాజు బాబు ఆలయ సమీపంలో వందల సంఖ్యలో కొండ తాబేలు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ తాబేలు వదిలివెళ్లారు, దీంతో కొన్ని తాబేలు మృతి చెందాయి. కొద్దిపాటి తాబేలు దగ్గరలో ఉన్న కోలనులోకి పారిపోయాయి. స్థానిక రైతులు రోడ్డు మీద తాబేలు పరుగులు తీస్తున్నట్లు గమనించి, వెలగ్గా తుప్పల చాటున సుమారు వందల సంఖ్యలో తాబేలు కనిపించాయని చెప్పారు. ఎండ తాకిడిని తట్టుకోలేక, తాబేలు…

Read More
చింతూరులో 100 కేజీల గంజాయి పట్టివేత. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం సబ్ డివిజన్ పరిధిలో వాహన తనిఖీలను నిర్వహించారు.

చింతూరులో 100 కేజీల గంజాయి పట్టివేత

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనికీలలో 100 కేజీల గంజాయి పట్టుకోబడి కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ రాతీలాల్ కోలి మరియు ఆకాష్ విలాస్ చవాన్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి కారును మరియు గంజాయిని స్వాధీనపరచుకున్నారు. చింతూరు సబ్ డివిజన్ పరిధిలో జూన్ 2024 నుండి 24 గంజాయి కేసులు నమోదుచేసి 64 మందిని అరెస్ట్ చేసి, 1,13,75,000/- రూపాయల విలువైన 2,275 కేజీల గంజాయిని స్వాధీనపరచినట్లు…

Read More
హుకుంపేట మండలంలో గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆదివాసీ గిరిజన సంఘం 57 సార్లు పిర్యాదులు చేసినప్పటికీ, చర్యలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హుకుంపేటలో గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలపై ఆదివాసీ సంఘం ఆందోళన

అక్రమ నిర్మాణాలపై ఆదివాసీ సంఘం ఆందోళనహుకుంపేట మండలంలో గిరిజనేతరులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారనే విషయమై ఆదివాసీ గిరిజన సంఘం ఇప్పటికే 57 సార్లు అధికారులకు పిర్యాదు చేసింది. చట్టాలను ఉల్లంఘిస్తున్న గిరిజనేతరులుఆదివాసీ సంఘ నాయకులు టి. కృష్ణరావు మీడియా ముందుకు వచ్చి, గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని తెలిపారు. గిరిజనుల క్రమబద్ధతకు విఘాతంగిరిజనేతరులు కాలిస్థలాలను ఆక్రమించి లక్షల రూపాయలకు క్రయవిక్రయాలు జరుపుకుంటున్నారని, గిరిజనులు దుకాణం నిర్మించుకుంటే మాత్రం కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు….

Read More