Jarra Kannayya from Kashi Patnam Panchayat lost his pattabook in a fire incident. He requests intervention from authorities and public representatives to obtain a new pattabook.

అగ్ని ప్రమాదంలో కాలు పోయిన పట్టా పాస్ బుక్ కోసం న్యాయాన్ని కోరుతున్న జర్రా కన్నయ్య

అల్లూరి జిల్లా అరకు నియోజక వర్గం అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయితీ సారవానిపాలెం గ్రామం లో అగ్ని ప్రమాదంతో జర్ర కన్నయ్య పూరిల్లు తో పాట్టు సామగ్రి మరియు తన భూమి పట్టా పాస్ బుక్ కూడ పూర్తిగా కాలి పోవడం వల్ల VRO ను కలసి నా పట్టా పాస్ బుక్ కాలి పోయాయని తెలియ జెయ్యగా ఒక ఇరువై వేల్లురూపాయలు కర్చు చేయగలిగితే మికు కొత్త పట్టా చెయవచ్చు అని చెప్పగా బాదితుడు అలాగేనని…

Read More
Minister Kandukuri Durgesh emphasized the importance of Alluri Sitarama Raju district's natural beauty and tribal culture during his visit to Borra Caves. He directed officials to expedite preparations for the upcoming tourist season.

బొర్రా గుహల పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు

గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, పర్యాటకానికి అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాగా నిలిచిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం విశాఖ పర్యటన అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను సందర్శించారు. త్వరలోనే పర్యాటక సీజన్ ప్రారంభమవనున్న నేపథ్యంలో స్థానికంగా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే, మంత్రముగ్దులను చేసే పర్యాటక ప్రాంతాలను మరింత…

Read More
Janasena Party leaders met with the newly appointed Sub-Inspector in Gangavaram Mandal, ensuring support for public safety and cooperation.

కొత్త SI తో జనసేన పార్టీ నేతలు సమావేశం

గంగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు ఆధ్వర్యంలో మండలానికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ని జనసేన నాయకు లు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మండలంలో శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా అందరికీ అందుబాటులో పోలీస్ శాఖ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఏమయినా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎస్సై గారు జనసేన నాయకులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉపాధ్యక్షులు గవారాజు, వెంకన్న దొర, రాజు,…

Read More
Foundation laid for a new CC drain in Seetarama Raju Nagar, addressing long-standing drainage issues and improving sanitation, supported by local leaders.

శివాలయంలో నూతన CC డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన

90వ వార్డ్ లోని సీతారామరాజు నగర్ నందు శివాలయం అనుకోని ఉన్న CC డ్రైన్ గత 15 సంవత్సరాలుగా పూడిక పేరుకుపోయి శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా చిన్న చిన్న వర్షాలకు సైతం డ్రైన్ లోని వర్షం నీరు శివాలయం లోని చేరి తీవ్ర దుర్గంధం రావడంతో సమస్యను 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి దృష్టికి తీసుకురాగా , బొమ్మిడి రమణ గారు స్పందించి HNR Arcade అపార్ట్మెంట్ నుండి బుచ్చిరాజుపాలెం SC కాలనీ వరకు…

Read More
Navaratri celebrations commenced grandly at Sri Rajarajeshwari Temple in Gangavaram under the temple committee's guidance, featuring special rituals and poojas.

గంగవరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

గంగవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు.గురువారం అర్చకులు సాయి చక్రధర్ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మల్ల నాగేశ్వరరావు శ్రీమతి కళ్యాణి దంపతులచే కలశపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ పది రోజులు ఆలయంలో అమ్మవారిని రకరకాల రూపాలతో అలంకరిస్తూ లక్ష కుంకుమార్చన, అగ్ని హోమం పూజలు, నిర్వహిస్తామని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి…

Read More
Rampachodavaram ITDA Project Officer Katta Simhachalam instructed engineering officials to submit reports on development programs from state and central governments

ఐటిడిఏలో అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నివేదికల సమర్పించాలని వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులను రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం ఆదేశించారు. గురువారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో ఏడు మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలతో, ఉపాధి హామీ పథకం ఏపీడీ తో, ఉపాధి హామీ పథకం ఏపీఓ లతో, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లతో, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో, గ్రామీణ త్రాగునీటి అధికారులతో, అన్ని…

Read More
Tribal villagers in Pinjarikonda express their distress over unfulfilled promises by the government regarding road access and bridge construction, highlighting their dire living conditions.

పింజరికొండ గ్రామానికి రహదారులు లేక గిరిజనుల ఆవేదన

గిరిజన గ్రామాల అభివృద్ధి పదములో ఉన్నాయి అంటున్న రాష్ట్ర ప్రభుత్వాల హామీలు అన్ని నీటి మీద మూటలా ఉన్నాయి తప్ప ఆచరణలో లేవని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజన గ్రామాల నుండి మైదాన ప్రాంతాలకు రావాలంటే రహదారి వ్యవస్థ ఎంతో ముఖ్యం అవసరం కానీ ఆయా గిరిజన గ్రామాలలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు గాని గిరిజన గ్రామాలకు రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కినుకు వహిస్తున్నారు అన్న ఆరోపణలు కోకలలుగా ఉన్నాయి….

Read More