ఉత్తరాంధ్రలో వర్షం బీభత్సం – రాకపోకలు స్తంభన, ప్రజలు ఆందోళన

ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. కురిసిన భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు, చిన్నా పెద్ద నదులు పొంగిపొరలుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అల్లూరి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పెదబయలు – పాడేరు మండలాల మధ్య ఉన్న పరదానిపుట్టు వంతెనపై వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. దీంతో దాదాపు 60 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాడేరు…

Read More

గుండె తరుక్కుపోయే ఘటన.. శిశువు మృతదేహంతో 100 కిలోమీటర్లు ప్రయాణం..!

జననం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అమూల్యమైన క్షణం. ఒక కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు కుటుంబమంతా. కానీ ఆ ఆశలన్నీ క్షణాల్లోనే చీకటి ముసురి కన్నీటి ఊబిలో ముంచేసిన ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెంకొత్తవీధి మండలం, చిన్న అగ్రహారం గ్రామానికి చెందిన వంతల లక్ష్మి అనే గర్భిణీ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. శనివారం రాత్రి ఆమె గూడెంకొత్తవీధి ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. పుట్టిన కొద్ది గంటల్లోనే బిడ్డ శరీరంలో రంగు మారుతూ…

Read More

గిరిజన గ్రామాలకు రోడ్డు కల! దింసా డ్యాన్స్‌తో ఆనందం

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని 11 గిరిజన గ్రామాల ప్రజలు పండుగలా గడిపారు. ఎందుకంటే వారికోసం ఎప్పటి నుండి కలలలో కనిపించిన రోడ్డు కల చివరకు నెరవేరింది. ఇప్పటివరకు అడవుల మధ్య నుంచి పాదయాత్రలే చేయాల్సి వచ్చేది. వర్షాకాలం అయితే పరిస్థితి మరీ విషమంగా ఉండేది. తిండి, విద్య, వైద్యం – ఏ చిన్న అవసరమైనా మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి. కానీ ఇప్పుడు వాటికి అంతే చెప్పేశారు. ఈ మార్పుకు…

Read More
Tribal youth in Hukumpeta continue their "Manyam Bandh" on day two, demanding Agency DSC and revival of GO 3 as per CM Chandrababu's promise.

జీవో 3 పునరుద్ధరణకు గిరిజనుల పోరాటం

అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన నిరుద్యోగ యువత డీఎస్సీ నోటిఫికేషన్‌కు డిమాండ్ చేస్తూ చేపట్టిన మన్యం బంద్ రెండో రోజూ కొనసాగింది. ప్రభుత్వానికి తమ ఆవేదన తెలియజేయాలని, ఏజెన్సీలో ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. బంద్‌లో భాగంగా మండల కేంద్రంలోని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రోడ్డుపై ఆటోలు, బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజా సంఘాల నాయకులు, గిరిజన యువత పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా,…

Read More
Vet hospitals inspected in Rajavommangi. Awareness given on livestock diseases and insurance—Govt pays 85% if farmers pay 15%.

రాజవొమ్మంగిలో పశు వైద్యశాల తనిఖీలు, అవగాహన

రాజవొమ్మంగి మండలంలోని పలు పశు వైద్యశాలలను తనిఖీ చేయడానికై డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షేక్ అహ్మద్ పర్యటించారు. ఆయా కేంద్రాల్లో సేవల నాణ్యత, పశువులకు అందుతున్న చికిత్సలపై సమీక్ష చేశారు. అధికారుల పనితీరును పరిశీలించారు. ఈ తనిఖీల్లో పశువుల ఆరోగ్య పరిరక్షణపై ముఖ్యమైన సూచనలు చేశారు. అంటువ్యాధుల నివారణ కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కాళ్ళ వ్యాధి, గొంతు వాపు వంటి వ్యాధుల పట్ల రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, సమయానికి టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ తరహా…

Read More
Pawan Kalyan launches Araku development mission, assures better tribal lives and expresses gratitude for road funds approval by CM Chandrababu.

అరకు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి శ్రమించేందుకు కసిగా రంగంలోకి దిగారు. అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని పవన్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అడవి తల్లి అన్నం పెడుతుంది, నీడనిస్తుంది. మన్యం పరిరక్షణతోపాటు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి” అని అన్నారు. అరకు ప్రాంతం ప్రకృతితో నిండి, పర్యాటక అభివృద్ధికి అనువుగా ఉందని పవన్ పేర్కొన్నారు. మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లోపించడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు…

Read More
MLA Miriyala Shirish clarified that her plea for housing for non-tribal poor doesn’t affect tribal rights.

గిరిజనులకు అన్యాయం జరగదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే శిరీష

రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గిరిజనేతర పేదలకు గృహాలు మంజూరు చేయాలని మాత్రమే కోరానని, అయితే కొందరు అర్ధం చేసుకోకుండా తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నాకు గిరిజనుల సమస్యలు తెలుసు, నన్ను తప్పుడు ప్రచారానికి గురిచేయొద్దు” అంటూ మండిపడ్డారు. తాను గిరిజన కుటుంబంలో జన్మించానని, గిరిజనులకు అన్యాయం చేసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. “నా వేలుతోనే నా…

Read More