నంద్యాలలో ఒక కూతురు తండ్రి అపార్థం కారణంగా ఆత్మహత్య. ‘నేను తప్పు చేయలేదు’ అని లేఖ
నేను ఏ తప్ప చేయలేదు నాన్న.. నువ్వే నమ్మకపోతే ఎలా.. అంటూ ఓ కూతురు తన తండ్రికి లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. తనను తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయిందామె. నాన్న దృష్టిలో దోషిగా నిలబడడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకుంది. తన గురించి అన్నీ తెలిసిన నాన్నే తనను నమ్మకపోతే.. ఇంకెవరు నమ్ముతారు అంటూ బాధతో ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే..నంద్యాల…
