నంద్యాలలో ఒక కూతురు తండ్రి అపార్థం కారణంగా ఆత్మహత్య. ‘నేను తప్పు చేయలేదు’ అని లేఖ

నేను ఏ త‌ప్ప చేయ‌లేదు నాన్న‌.. నువ్వే నమ్మకపోతే ఎలా.. అంటూ ఓ కూతురు త‌న తండ్రికి లేఖ రాసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. తనను తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయిందామె. నాన్న దృష్టిలో దోషిగా నిలబడడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకుంది. త‌న‌ గురించి అన్నీ తెలిసిన నాన్నే త‌న‌ను నమ్మకపోతే.. ఇంకెవరు నమ్ముతారు అంటూ బాధతో ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జ‌రిగింది.  అస‌లేం జ‌రిగిందంటే..నంద్యాల…

Read More

పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు అప్పగించిన కీలక బాధ్యత

డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు. సోమవారం కలెక్టర్ ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో .. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెద్ద ఎత్తున…

Read More

హోంమంత్రి అనిత విశాఖలో సమీక్ష: గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై వ్యాఖ్యలు

రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూచ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్టు వెల్లడించారు.  ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం…

Read More

శ్రీశైలం వద్ద కృష్ణా నది పొంగడం: 5 గేట్లు తెరిచి నీటిని విడుదల.

శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. తాజాగా అధికారులు మరో రెండు గేట్లను ఎత్తారు. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా…

Read More

సత్యనపల్లి మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె.సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సాయి ఫణీంద్ర చికిత్సకు సాయం చేయాలని కోరగా, సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల సాయం అందించారు. ఈ నేపథ్యంలో, పుతుంబాక భారతి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథం చూపించారంటూ కొనియాడారు.

Read More

జగన్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ… స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు న్యాయవాది ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది….

Read More