అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..ఏనుగులను ఢీకొని పట్టాలు తప్పిన ట్రైన్
Assam Train Accident | అస్సాంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదం(Train Accident) కలకలం సృష్టించింది. సైరాంగ్ నుంచి దిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్ప్రెస్(Rajdhani Express) హొజాయ్ జిల్లా పరిధిలో ఏనుగుల మందను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికారుల వివరాల ప్రకారం ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగింది. రైలు ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే…
