Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshశ్రీకాకుళంలో 563 కేజీల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్

శ్రీకాకుళంలో 563 కేజీల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్

-

Chat on WhatsApp

శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దాడిపల్లి గ్రామం వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆపకుండా బొలెరో వాహనం వెళ్లి పోవడంతో వెంబడించిన పోలీసులకు 563.920 కేజీల గంజాయి పట్టుబడిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇందులో ముగ్గురు వ్యక్తులతో పాటు సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే గంజాయి పై గట్టి నిఘా ఉంచామన్నారు. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

peddi movie ram charan janhvi kapoor release update

Peddi Release Date | ‘పెద్ది’ ఫ్యాన్స్ కోసం సరికొత్త అప్‌డేట్…జూన్‌లో రిలీజ్ అవ్వనున్నదా? 

 Peddi Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై గందరగోళం కొనసాగుతోంది. మొదట ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని ప్రకటించినప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp