Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshశ్రీకాకుళంలో 563 కేజీల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్

శ్రీకాకుళంలో 563 కేజీల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్

-

Chat on WhatsApp

శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దాడిపల్లి గ్రామం వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆపకుండా బొలెరో వాహనం వెళ్లి పోవడంతో వెంబడించిన పోలీసులకు 563.920 కేజీల గంజాయి పట్టుబడిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇందులో ముగ్గురు వ్యక్తులతో పాటు సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే గంజాయి పై గట్టి నిఘా ఉంచామన్నారు. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

hundreds of snakes escape into villages after floods in china

China Floods | టైఫూన్ బీభత్సం.. పాముల ఫామ్ ధ్వంసం, వందల సంఖ్యలో పాములు...

China Floods: టైఫూన్ ప్రభావంతో చైనాలోని పలు ప్రాంతాలు తీవ్ర వరదలతో అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, జలాశయాల ఉద్ధృత ప్రవాహం కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి ఒక పాముల పెంపకం...
- Advertisement -
Chat on WhatsApp