Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి విద్యార్థిని హత్యపై స్పందన

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి విద్యార్థిని హత్యపై స్పందన

-

Chat on WhatsApp

కడప జిల్లా బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతల భరోసా.వైయస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు మాటల్లో చెప్పలేని అమానుషం ఇది 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోంది ఏపిలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా హోమ్ మంత్రి అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ అలాంటి పాప చనిపోవడం బాధాకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలి దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో స్పాట్ కి వెళ్ళేవారు ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది ఈ కార్యక్రమానికి బద్వేల్ ఎమ్మెల్యే సుధా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp