Saturday, March 28, 2026
Chat on WhatsApp
HomeKONASEEMAAmalapuramఅమర వీరుల త్యాగాలను స్మరించుకున్న జిల్లా అధికారులు

అమర వీరుల త్యాగాలను స్మరించుకున్న జిల్లా అధికారులు

-

Chat on WhatsApp

అమలాపురం ఎర్ర వంతెన వద్ద పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్లో అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణారావు,రెవెన్యూ డివిజనల్ అధికారి,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ పాల్గొని అమరవీరులకు పుష్ప మాలలతో ఘనంగా నివాళులర్పించి అమరవీరుల యొక్క త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో కొంతమంది అమరవీరులైన పోలీస్ తల్లిదండ్రులు తల్లులు హాజరై అమర వీరులకు నివా ళులర్పించి వారి కన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

whatsapp soon to introduce ai-powered private summaries for unread chats

Whatsapp New Feature | మెసేజ్‌లు ఎక్కువైనా టెన్షన్ లేదు.. whatsappలో ai సమ్మరీ...

Whatsapp New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ "whatsapp" మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇకపై యూజర్లు ప్రతి మెసేజ్‌ను విడిగా చదవాల్సిన అవసరం లేకుండా,...
- Advertisement -
Chat on WhatsApp