Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeCrime Newsఅర్ధరాత్రి ఆవులను దొంగలించడానికి ప్రయత్నం

అర్ధరాత్రి ఆవులను దొంగలించడానికి ప్రయత్నం

-

Chat on WhatsApp

హైదరాబాద్.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి కాప్రా చంద్రపురి కాలనీలో ఆవులకి అర్ధరాత్రి మత్తుమందు ఇచ్చి వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకుపోయే ప్రయత్నం చేసిన దొంగలు. కాలనీవాసులు చూసి ప్రశ్నించడంతో పారిపోయిన ఆవుల దొంగలు. రాత్రి నుంచి అవి తీవ్ర అస్వస్థతకు గురై పడుకున్న చోటు నుంచి లేవకుండా ఉండడంతో ఆవుల యజమాని వచ్చి వాటికి చింతపండు రసం తాపీ లేపే ప్రయత్నం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp