Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaNirmalనిర్మల్ జిల్లాలో గణేశ్ ఉత్సవ శోభాయాత్ర

నిర్మల్ జిల్లాలో గణేశ్ ఉత్సవ శోభాయాత్ర

-

Chat on WhatsApp

నిర్మల్ జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో ప్రతిష్టించిన గణపతి కి సాంప్రదాయ పద్ధతిలో శోభాయాత్ర నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు ప్రారంభించారు. శోభాయాత్ర ద్వారా స్థానిక ప్రజలకు, పోలీసు సిబ్బందికి గణేష్ ఉత్సవాలపై అవగాహన పెంచడం గల అభిప్రాయంతో జరిగింది.

ఈ సందర్భంగా గణేష్ బందోబస్తులో పాల్గొన్న 128 మంది సిబ్బందికి ప్రత్యేకంగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.

అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మానవత్వం, సహాయాన్ని అందించడం ముఖ్యమైంది.

గడిచిన 12 రోజుల పాటు పోలీసు అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తమ కృషి ద్వారానే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయగలిగారు.

వినాయకుని ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు పోలీస్ సిబ్బంది యొక్క కృషి అభినందనీయం అని ఎస్పీ అన్నారు.

ఈ కార్యక్రమంలో నెల రోజుల క్రితమే సమాచార సేకరణ జరిపి పకడ్బందీ బందోబస్తును నిర్వహించడంలో జిల్లా పోలీస్ కృషి నిరూపితమైంది.

సరిహద్దుల లోపు ఏ దుర్ఘటనలు జరగకుండా నిలువార్చడం పోలీసుల ప్రధాన లక్ష్యం గా నిలిచింది.

ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల గారితో పాటు అవినాష్ కుమార్ ఐపీఎస్, డిఎస్పీ గంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఆర్ ఐ లు, ఆర్ఎస్ఐలు, బ్లూ కోల్డ్, పెట్రోల్ కార్, ఐటీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ys jagan pays tribute to ys rajasekhara reddy on 77th birth anniversary

YSR 77th Birth Anniversary | వైఎస్సార్ జయంతి వేడుకలు.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి(YSR 77th Birth Anniversary) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
Chat on WhatsApp