Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతుని జిల్లా పరిషత్ స్కూల్ కమిటీలకు టిడిపి ఏకగ్రీవ విజయం

తుని జిల్లా పరిషత్ స్కూల్ కమిటీలకు టిడిపి ఏకగ్రీవ విజయం

-

Chat on WhatsApp
https://youtube.com/watch?v=FLoF_AWEzIc

కాకినాడ జిల్లా, తుని మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో డి పోలవరం గ్రామానికి చెందిన బర్ల గోవిందు హై స్కూల్ చైర్మన్ గా సామల కృష్ణ ఎంపీపీ ఎస్ 2 స్కూలు చైర్మన్గా పారుపల్లి మురళి ఎంపీ యూపీ స్కూల్ చైర్మన్గా టిడిపి పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పలక సోమేశ్వరావు ఇరు వర్గాలను సమైక్యపరిచి వ్యూహ కర్త గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, స్థానిక శాసన సభ్యురాలు యనమల దివ్య ఆదేశాలు మేరకు గ్రామ నాయకులంతా ఏకదటిపై పనిచేసి విద్యాపరంగా పాఠశాలకు అవసరమగు మౌలిక వసతులకు మా పై నాయకుల సలహాల మేరకు సమకూర్చుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అలమండ వెంకటరమణ, వడబోయిన సాంబయ్య, పెను పోతుల నూకరాజు, సుర్ల చిట్టిబాబు, సుర్ల నానాజీ , అంకం రెడ్డి రమేష్ , చింతల నాయుడు, ఎడగాల నాగరాజు, మిర్యాల రమణ పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp