Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ప్రముఖులు

ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ప్రముఖులు

-

Chat on WhatsApp

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల కోసం శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఇతర నేతలు పాల్గొని స్వామి రథోత్సవాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

suryakumar yadav clarifies fake statement viral on social media

Suryakumar Yadav | సోషల్ మీడియా ఫేక్ పోస్టులపై సూర్యకుమార్ ఆగ్రహం

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ పేరుతో వైరల్ అవుతున్న తప్పుడు పోస్టుపై క్రికెటర్ స్పందించి, అది తనకు సంబంధం లేని ప్రచారమని స్పష్టం చేశాడు. తనకు ఆ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని...
- Advertisement -
Chat on WhatsApp