Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరేగిడి పర్యటనలో కోండ్రు మురళీమోహన్

రేగిడి పర్యటనలో కోండ్రు మురళీమోహన్

-

Chat on WhatsApp

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ సోమవారం నాడు రేగిడి మండలంలో పర్యటించారు*

ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు*

అనంతరం లోతట్టు ప్రాంతమయిన రేగిడి గ్రామంకు వెళ్లి సాయన్న గెడ్డ వరద ఉద్రితితో నీటమునిగిన పంటను అలాగే జలదిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు*

మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు.నీట మునిగిన పంటనష్టంను అధికారులు నివేదికను త్వరితగతిన అందజేయాలన్నారు

పంటనష్ట పరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.*

ముంపునకు గురవుతున్న రేగిడి గ్రామంలో కరకట్టల నిర్మాణంపై సీఎం దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో రేగిడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

diplomatic efforts intensify as usa and iran consider a temporary ceasefire plan

Usa-Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్?…అమెరికా-ఇరాన్ మధ్య కొత్త పరిణామం

Usa-Iran: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఉపశమనం కలిగించే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు ముందుకు సాగుతున్నట్టు అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తి దేశాలు సిద్ధం...
- Advertisement -
Chat on WhatsApp