Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeMedakMedakకౌలు వివాదంతో న్యాయం కోరుతూ రైతు టవర్ ఎక్కి హల్చల్

కౌలు వివాదంతో న్యాయం కోరుతూ రైతు టవర్ ఎక్కి హల్చల్

-

Chat on WhatsApp

నిజాంపేట మండల కేంద్రంలో చల్మెడ గ్రామానికి చెందిన రైతు బొమ్మేన నారాయణ నిజాంపేటకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,కి చెందిన ఐదు ఎకరాల పొలంను కౌలుకు చేస్తూ ఉండేవాడు అతనికి నాలుగు సంవత్సరాల నుండి పండించిన పంట డబ్బులు ఇవ్వడం లేదని గత నాలుగు రోజుల క్రితం రైతు నారాయణ, శ్రీనివాస్ రెడ్డి తో గొడవ పడగా శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. రైతు నారాయణపై పోలీసులు కేసు నమోదు చేయడంతో రైతు నాకు న్యాయం చేయాలంటూ బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతు నారాయణ కు న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో రైతు నారాయణ సెల్ టవర్ దిగాడు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ranbir kapoor to play lord ram and parashurama in ramayana movie

Ranbir Kapoor | ‘రామాయణ్’లో రణ్‌బీర్ డబుల్ ట్రీట్.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ్’ లో ఆయన కేవలం శ్రీరాముడి పాత్రలోనే...
- Advertisement -
Chat on WhatsApp