Saturday, April 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshప్రతిపక్షానికే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని వైసీపీ నిర్ణయం

ప్రతిపక్షానికే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని వైసీపీ నిర్ణయం

-

Chat on WhatsApp

ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి వైసీపీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వైసీపీ, ప్రతిపక్ష పార్టీలను ఎదురు చూస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పదవికి నామినేషన్ వేయాలని భావిస్తున్నారు.

నిజానికి, పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావడానికి 18 మంది ఎమ్మెల్యే బలం ఉండాలి. అయితే వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కానీ ఈ పదవి కోసం పోటీ చేయాలన్న వైసీపీ నిర్ణయం అనేక ప్రశ్నలను రేపుతోంది.

పీఏసీ చైర్మన్ పదవికి 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 9 మంది శాసనసభ నుంచి, మిగతా 3 మంది మండలి నుండి ఎంపిక చేస్తారు. అయితే, చైర్మన్‌ను శాసనసభ్యులే ఎన్నుకుంటారు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పయ్యావుల కేశవ్ చైర్మన్‌గా నియమించబడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వైసీపీకి తగినంత బలం లేకపోయినా, ఈ పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఇది మరింత రాజకీయ చర్చలకు కారణమవుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp