Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIపల్లె పండుగ కార్యక్రమానికి సిద్ధమైన టీడీపీ నేతలు

పల్లె పండుగ కార్యక్రమానికి సిద్ధమైన టీడీపీ నేతలు

-

Chat on WhatsApp

అక్టోబర్ 14 వ తేదీ నుంచి జరుగు పల్లె పండుగ కార్యక్రమం విజయవంతం చేయాలి.మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ.. మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ…..

నాతవరం మండలం లో ఈనెల 14 తేది నుంచి 20 తేదీ వరకు పల్లే పండుగ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,స్పీకర్ అయ్యన్నపత్రుడు ఆదేశాల మేరకు పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని,విధిగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ తెలిపారు మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 26 పంచాయితీలకు కాను 56 పనులకు సుమారుగా 2.91 కోట్లు నిధులు విడుదల చేశారని తెలిపారు .

ఆ పనులు ఈనెల 14 నుంచి పనులు మొదలు పెడతారని. ఈ ఆరు రోజులు కార్యక్రమంలో ఏదో ఒక రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

hyderabad to srisailam helicopter service with vip temple darshan and scenic nallamala views

Srisailam Heli Tourism | హైదరాబాద్-శ్రీశైలం హెలీ సర్వీస్.. ఒక రోజు, రెండు రోజుల ప్రత్యేక...

Srisailam Heli Tourism | హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. భక్తులకు వేగవంతమైన, విలాసవంతమైన, అలాగే ఆధ్యాత్మిక అనుభూతిని...
- Advertisement -
Chat on WhatsApp