CII Partnership Summit 2025 inaugurated in Visakhapatnam with massive investment targets.

CII Summit Visakhapatnam | విశాఖలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే  లక్ష్యం 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగుగా భావిస్తున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నం(CII Partnership Summit Visakhapatnam )లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సమ్మిట్‌ను లాంఛనంగా ఆరంభించారు. ఈ సదస్సు ద్వారా సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రారంభానికి ముందే రూ. 3.65 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదరడం రాష్ట్రంలో ఆశావాహ వాతావరణాన్ని సృష్టించింది. ALSO READ:Jubilee Hills Counting…

Read More