KCR during the 2009 indefinite hunger strike for Telangana statehood

Telangana Movement History | కేసీఆర్ ఆమరణ దీక్ష నేటికీ 16 ఏళ్లు…దాస్య శృంఖలాలు తెంచి

Telangana Movement History: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదహారేళ్లు పూర్తయ్యాయి. 2009 నవంబర్ 29న తెలంగాణ సాధన కోసం ఆయన కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట జిల్లా రంగధాంపల్లి ప్రాంతానికి బయలుదేరి దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి పోలీసులు ఆయనను అక్కడికే అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ALSO READ:iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ…

Read More
కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు: కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే “హరీశ్‌రావు” పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. “నిన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశానికి వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా హాజరుకాలేదు, కానీ మన మీటింగ్‌కి మాత్రం జనసంద్రం ఉప్పొంగింది. హరీశ్‌రావు మాట్లాడుతూ, “కేసీఆర్‌ ప్రజలకు కలలో కూడా కలగనని ఇళ్లను కట్టించి ఇచ్చాడు. ఆ ఇళ్లను చూసి ప్రజలు…

Read More

కేటీఆర్‌పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు: తామరపువ్వు, బీఆర్‌ఎస్ కారు మీద వ్యంగ్యాలు

బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తించారు. ఇటీవల కేటీఆర్ చేసిన తామరపువ్వు సంబంధ వ్యాఖ్యలకు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలతో ప్రతిస్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యల ప్రకారం, “బుద్ధి సరిగా లేని వారే తామరపువ్వును దేవుడి పూజలో ఉపయోగించరని అనుకుంటారు. బ్రహ్మ, విష్ణు, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి అందరూ తామరపువ్వుతో సంబంధం ఉన్నవారు. నీరు ఎంత పెరిగినా తామరపువ్వు నీటికి అంటకుండా పైకి…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత – కేసీఆర్ అధికారిక ప్రకటన

బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు జూబ్లీహిల్స్ టికెట్ – కుటుంబానికి గౌరవం, ప్రజలకు భరోసా అని కేసీఆర్ నిర్ణయం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధికారికంగా ప్రకటించారు. ఇది ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరదించడంతోపాటు, గోపీనాథ్ కుటుంబానికి పార్టీ ఇచ్చిన గౌరవంగా పేర్కొనబడుతోంది. 📌 మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానం బీఆర్ఎస్ సీనియర్…

Read More