Superstar Rajinikanth with family during Tirumala Srivari darshan

Rajinikanth Tirumala Darshan |  కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌ 

Rajinikanth Tirumala Darshan: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ, శనివారం తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేశారు. ముందుగానే ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దర్శన సౌకర్యం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రజినీకాంత్ భార్య లతా, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు…

Read More
Tirupati police station where a minor student filed a POCSO case

Tirupati Crime | విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో డ్రైవర్‌పై పోక్సో కేసు

Tirupati Crime News: తిరుపతిలో పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు అయింది. ఎస్వీ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ  మరో హాస్టల్‌కు మారే సమయంలో ర్యాపిడో(Rapido) ద్వారా ఆటో బుక్‌ చేసింది. ఆ సమయంలో డ్రైవర్‌ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఫోన్‌ నంబర్‌ తీసుకున్న అతడు తరచూ ఆమెతో సంప్రదిస్తూ ఏమైనా కావాలంటే సాయం చేస్తానని చెప్పేవాడు. ALSO READ:ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం | Jakarta building fire Accident…

Read More
Naidupeta road accident with two bikes collided near Avani Apartments

Naidupeta bike accident:బైకులు ఢీకొని ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు!

నాయుడుపేట:-రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలైన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట(Naidupeta bike accident) శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లోని అవని అపార్ట్మెంట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ALSO READ:పేలుడు తర్వాత అదృశ్యమైన మరో కశ్మీరీ డాక్టర్ | Kashmiri doctor missing after Delhi blast అవని అపార్ట్మెంట్ ఎదురుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న ఒక వ్యక్తి చూసుకోకుండా మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతున్న…

Read More
Deputy CM Pawan Kalyan visiting Mamanduru forest area in Tirupati district

తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి

తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి:తిరుపతి జిల్లా మామండూరులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పర్యటించారు. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ALSO READ:గుంటూరులో దారుణం అప్పు ఇవ్వలేదని హ*త్య అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు, నిల్వ పరిస్థితులను సమీక్షించారు. ఎర్రచందనం రక్షణకు తీసుకుంటున్న చర్యలపై పవన్‌ కళ్యాణ్‌ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తిరుపతి…

Read More

తిరుమలలో ఆరు కిలోల బంగారంతో భక్తుడు హైలైట్

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, అద్భుత దృశ్యాలతో సాగుతున్న తరుణంలో, హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఒంటిపై ధరించిన ఆరు కిలోల బంగారు ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ తన వైభవంతోనే కాదు, భక్తితో కూడిన నమ్మకంతోనూ అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ కుమార్ మెడలో భారీ బంగారు గొలుసులు, చేతులపై కడియాలు, వేల్లలో ఉంగరాలు, చేతి గడియారాలు, శరీరంపై బంగారు అలంకరణలతో తిరుమాడ…

Read More