సీతానగరంలో 100 మందికి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ, ఆపరేషన్ అవసరమైన వారికి శంకర్ ఫౌండేషన్ సహకారంతో సేవలు.

సీతానగరంలో ఉచిత కంటి వైద్య శిబిరం

పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరాన్ని డాక్టర్ జాక్సన్ గారు మరియు పి.ఆర్.ఓ అశ్విన్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరంలో కంటి సంబంధిత చికిత్సలు పొందేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పేషెంట్లకు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. పరీక్షల…

Read More
చింతూరులో భారీ వర్షాలతో సీలేరు నది ఉప్పొంగి, 7 గేట్లను ఓపెన్ చేసి 1.11 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల. ముంపు హెచ్చరికలు జారీ.

చింతూరులో భారీ వరద…. 7 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల..

చింతూరు ఏజెన్సీలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయ్ జలాశయాలు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1 లక్ష,11 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరు నది ఉదృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై…

Read More
కర్నూలు జిల్లాలో కాపర్ వైర్ చోరీ కేసుల్లో నిందితులు నాగులదీన్నే బ్రిడ్జ్ దగ్గర అరెస్టు. 9 లక్షల నగదు, 25 కేజీల కాపర్, మినీ లారీ సీజ్.

పంప్ హౌస్ కాపర్ వైర్ చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు

కర్నూలు జిల్లా కోసిగి,మంత్రాలయం, నందవరం, డోన్, కడప జిల్లా కమలాపురం లో రెండు నెలల క్రితం పంప్ హౌస్ లో కాపర్ వైర్ చోరీ కేసులు నమోదయ్యాయి. కర్నూలుస్పెషల్ బ్రాంచ్,సైబర్ సెల్ పోలీసులు లోకల్ పోలీసుల తో కలసి దర్యాప్తు చేపట్టారు.నిన్న సాయంత్రం నాగులదీన్నే బ్రిడ్జ్ దగ్గర నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.నిందితులు మరోసారి దొంగతనానికి వచ్చారని తెలిసి పక్కా సమాచారం తో దాడి చేసి పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. వారి నుండీ 9 లక్షల…

Read More
పెద్ద తుంబలంలో వినాయక స్వామి ఉత్సవాలు, డీజే, డోల్స్‌తో ఊరేగింపు జరిగింది. 9 గ్రామాల్లో నిమజ్జనం ఘనంగా, పటిష్ట భద్రతా ఏర్పాట్లతో నిర్వహించారు.

పెద్దతుంబలంగ్రామం PS పరిధిలో 12 గ్రామాలలో వినాయక నిమజ్జనం

పెద్ద తుంబలంగ్రామం పీఎస్ పరిధిలో మూడు రోజులు వినాయక స్వామి మహోత్సవాలు కని విని ఎరుగని రీతిలో సంబరాలు జరుపుకున్నారు సెప్టెంబర్ 10 తేదీన సాయంకాలం ఐదు గంటలకు వినాయక స్వామి విగ్రహాలు డీజే సౌండ్ సిస్టం డోల్స్ వ్యాద్యాలతో ఊరేగింపు సాగనంపడం జరిగింది మీడియా సమావేశంలో పెద్ద తుంబలం ఎస్సై మహేష్ కుమార్ మాట్లాడుతూ పెద్ద తుంబలం పిఎస్ పరిధిలో 12 గ్రామాలకు గాను9గ్రామాలల్లో వినాయకనిమజ్జనం పెద్ద తుంబలం కెనాల్ ఎల్ ఎల్ సి కాలువలో…

Read More
విశాఖ దక్షిణలో జర్నలిస్టుల డే సందర్భంగా, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జర్నలిస్టులను సత్కరించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ సహాయం అందించనున్నారు.

డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం లోనే తన కార్యాలయంలో ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను కృషి చేస్తానని…

Read More
కాకుమాను మండలంలో వ్యవసాయాధికారి కే. కిరణ్మయి, శాస్త్రవేత్తలతో కలిసి వరి పంట ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నీటి నిర్వహణ, ఫెర్టిలైజర్ సిఫార్సులు అందించారు.

కాకుమాను లో వరి పంట పరిశీలన… శాస్త్రవేత్తల సూచనలు…..

కాకుమాను మండలంలో వ్యవసాయాధికారి కే. కిరణ్మయి అప్పాపురం ,కాకుమాను గ్రామాలలో నీటి ముంపుకు గురైన వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్య్రమంలో లాం శాస్త్రవేత్తలు యం.నగేష్ , ఎస్. ప్రతిభ శ్రీ , వి. మనోజ్ మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరి పంట పొలంలో నీటిని తీసివేసి 30 కిలోల యూరియా+ 15 కిలోల MOP అదనం గా(booster dose) వేసుకోవాలి. BLB వచ్చే అవకాశం ఉంది…

Read More
విజయనగరం మెంటాడలో ఎంపీడీవో ప్రమీల గాంధీ, వరద కారణంగా గ్రామాలలో పర్యటించి, సంత రద్దు నిర్ణయం తీసుకున్నారు. వాగులను ప్రమాదంగా పేర్కొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మెంటాడలో ఎంపీడీవో ప్రమీల గాంధీ పర్యటన

విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలంలో సోమవారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ పర్యటించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా లోతుగెడ్డ, ఆండ్ర జగన్నాధపురం తదితర గ్రామాలలో పర్యటించారు. పొంగుతున్న వాగులను పరిశీలించారు. ఏ ఒక్కరు కూడా ప్రమాదకరంగా ఉన్న వాగులను దాటవద్దని కోరారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి వరదల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా…

Read More