Hydra Commissioner apology Telangana High Court

హైకోర్టులో క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ : Hydra Commissioner

Hydra Commissioner: బతుకమ్మకుంట వివాదంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు వచ్చి క్షమాపణ తెలిపారు. ఈ కేసులో ఎ.సుధాకర్‌రెడ్డి హైడ్రాపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయగా, జూన్‌ 12న జారీ చేసిన యథాతథస్థితి ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వెలిశాయి. అయితే ఈ పిటిషన్‌పై అక్టోబర్‌ 31న విచారణ జరిపిన హైకోర్టు, రంగనాథ్‌ వ్యక్తిగత హాజరుతో వివరణ ఇవ్వాలని నవంబర్‌ 27న ఆదేశించింది. అయితే అత్యవసర పనుల కారణంగా హాజరుకాలేకపోతున్నానని…

Read More
Telangana High Court issues notice to the state government over IPS officers receiving IAS status

ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Telangana IPS IAS Notice: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కీలకంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న విడుదల చేసిన జీవో 1342 ప్రకారం ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని వడ్ల శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్‌లో ఎలా కొనసాగిస్తున్నారో సరైన కారణాలు తెలియజేయాలని కోర్టు స్పష్టం చేసింది….

Read More
Telangana High Court warns Hydhra Commissioner Ranganath of non-bailable warrant for failing to appear

రంగనాథ్‌కు హైకోర్టు వార్నింగ్..హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్

Hydhra Commissioner Ranganath: రంగనాథ్ ప్రత్యక్షంగా  హైకోర్టు కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం అని ధర్మస్థానం హైద్రా కమిషనర్ను హెచ్చక  ఇక వివరాల్లోకి వెళ్తే. తెలంగాణ హైకోర్టు హైద్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదానికి సంబంధించి కోర్టు ఆదేశాలను ఆయన పాటించకపోవడం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ALSO READ:వంట సరిగా చేయలేదని భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త…చివరికి దారుణం ఈ నేపథ్యంలో, డిసెంబర్ 5వ తేదీలోపు…

Read More
Telangana High Court extends stay on action against KCR in Kaleshwaram project case

KCR High Court Order:కాళేశ్వరం అవకతవకల కేసులో కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు(HIGH COURT) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(kcr)పై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు మరోసారి పొడిగించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, వచ్చే ఏడాది జనవరి 19 వరకు కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రివర్యులు హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. కాళేశ్వరం(Kaleshwaram project) ప్రాజెక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని పీసీ…

Read More
హైదరాబాద్ పాతబస్తీ మెట్రో నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

HYD:పాతబస్తీ మెట్రో నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

పాతబస్తీ మెట్రో నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారి చేసింది పాతబస్తీలో మెట్రో రైల్వే నిర్మాణానికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణాల కారణంగా చారిత్రక కట్టడాలకు నష్టం కలుగుతోందని, పురావస్తు శాఖ అనుమతి తీసుకోకుండా పనులు జరుగుతున్నాయని ఏపీడబ్ల్యూఎఫ్‌ పిటిషన్‌లో పేర్కొంది. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చట్టబద్ధ నిబంధనలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌…

Read More