ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చర్చల అనంతరం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సమాఖ్య ప్రతినిధులు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చలు సఫలం – కళాశాలల బంద్‌ విరమణ

హైదరాబాద్‌: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సమస్యపై ప్రభుత్వం, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాభవన్‌లో నాలుగు గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం ఒప్పందం కుదిరింది. ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) బంద్‌ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చర్చలలో ప్రభుత్వం రూ.1,500 కోట్లు వెంటనే చెల్లించడానికి అంగీకరించింది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.600 కోట్లు విడుదల చేసినట్లు, మరో రూ.600…

Read More
శాతవాహన విశ్వవిద్యాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో స్నాతకోత్సవ వేడుక

శాతవాహన విశ్వవిద్యాలయంలో రెండో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహణ

కరీంనగర్‌:శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఘనంగా రెండో స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ “జిష్ణుదేవ్‌ వర్మ” ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులను అభినందించారు. ఆయనతోపాటు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ “బీజే రావు”కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవ వేడుకలో వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు “161 గోల్డ్‌ మెడల్స్‌”, “20 పైగా డాక్టరేట్‌ పట్టాలు” అందజేశారు. గవర్నర్‌ విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, ఉన్నత విద్యను సమాజ సేవకు ఉపయోగించాలన్నారు. ALSO…

Read More