Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆలస్యంపై కవిత అసంతృప్తి
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు రెండేళ్లకు చేరుకున్నప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ఇంకా పూర్తికాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి వాస్తవాలు బయటపెట్టి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, సిట్ విచారణలో నిజంగా ఏం జరిగిందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడిస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు….
