Andhra Pradesh speed control measures and road accident statistics

AP Road Accidents | ఏపీలో రోడ్డు ప్రమాదాల పెరుగుదలపై కఠిన చర్యలు 

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకి పెరగడంతో  రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 15,462 ప్రమాదాల్లో 6,433 మంది మరణించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మొత్తం ప్రమాదాల్లో మూడో వంతు ద్విచక్ర వాహనాల కారణంగా నమోదయ్యాయి. సెల్ఫ్ యాక్సిడెంట్లు కార్లు, ద్విచక్ర వాహనాల్లో 53 శాతం వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ALSO READ:పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా |…

Read More
ఆర్టీసీ డ్రైవర్‌ సిమ్యులేటర్‌ శిక్షణలో పాల్గొంటున్న దృశ్యం

ప్రమాదాల నివారణకు ఆర్టీసీ కొత్త చర్యలు – డ్రైవర్లకు సిమ్యులేటర్‌ శిక్షణ ప్రారంభం

HYD: చిన్న తప్పిదం కూడా ప్రాణాంతకమవుతుందనే చేవెళ్ల రోడ్డు ప్రమాదం మరోసారి నిరూపించింది. టిప్పర్‌ డ్రైవర్‌ తప్పిదం కారణంగా ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో, డ్రైవింగ్‌ భద్రతపై ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇకనుంచి డ్రైవర్ల సామర్థ్యాన్ని పెంపొందించి ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టీసీ ఆధునిక సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించనుంది.  ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రెండు అధునాతన సిమ్యులేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు చివరి వారంలోగా వరంగల్‌,…

Read More

ముంబైలో యువకుడు ట్రాఫిక్ పోలీసులను వెంటాడి పట్టుకున్న వీడియో వైరల్ – నెంబర్ ప్లేట్ తప్పు, రూ.2 వేల ఫైన్

మహారాష్ట్రలో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించినందుకు తనపై రూ.1,000 జరిమానా విధించారనే కోపంతో, ఆ యువకుడు ప్రతీకారం తీర్చుకునే విధంగా నెంబర్ ప్లేట్ సరిగా లేని స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ట్రాఫిక్ పోలీసులను వెంబడించి పట్టుకున్నాడు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే — ముంబైలోని ఒక రద్దీ రహదారిపై ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు…

Read More

సమృద్ధి హైవేపై లగ్జరీ బస్సులో అగ్నిప్రమాదం – డ్రైవర్ సమయస్ఫూర్తితో 12 మందికి ప్రాణరక్షణ

మహారాష్ట్రలోని సమృద్ధి హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం పెద్ద విషాదం తప్పించుకుంది. ముంబై నుండి జాల్నాకు బయలుదేరిన ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల 12 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. పోలీసుల వివరాల ప్రకారం, బస్సులో డ్రైవర్, అసిస్టెంట్‌తో పాటు మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నాగ్‌పూర్ లేన్‌పై ప్రయాణిస్తున్న సమయంలో…

Read More

కర్నూలు బస్సు ప్రమాదం తరువాత ఆర్టీఏ అలర్ట్ – హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంతో భయాందోళన నెలకొనగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ఆకస్మికంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60కి పైగా ప్రైవేట్ బస్సులను తనిఖీ…

Read More

కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షిత స్పందన, యజమానులపై కఠిన హెచ్చరిక

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు కోల్పోతే, వారిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించబడతారని మంత్రి హెచ్చరించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ప్రభుత్వం దాన్ని కనీసం మన్నించదు అని స్పష్టంగా తెలిపారు. మంత్రికి తెలిసినట్టు, కర్నూలు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన…

Read More

కర్నూలులో వి కావేరి బస్సు దగ్ధం, 20 మంది సజీవ దహనం, గాయపడిన 12

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అదనంగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో వేగంగా వస్తుండగా, ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఢీకొట్టు కారణంగా బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకున్నది, వెంటనే భారీ మంటలు చెలరేగాయి. ప్రాంత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,…

Read More