TSRTC launches new electric buses in Hyderabad with expanded routes

Telangana Transport |  ప్రయాణికులకు గుడ్ న్యూస్….కొత్తగా  ప్రారంభించిన EV బస్సులు.. 

Telangana Transport: తెలంగాణలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల విస్తరణను వేగవంతం చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాణిగంజ్‌ డిపోలో 65 మెట్రో ఎక్స్‌ప్రెస్ EV బస్సులను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 810 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, హైదరాబాద్–సికింద్రాబాద్ నగరాల్లో 300 బస్సులు సేవలందిస్తున్నాయి. జనవరి చివరి నాటికి మరో 175 ఈవీ బస్సులు చేరడంతో నగరంలో మొత్తం 540 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి…

Read More