Municipal Elections: సీఎం రేవంత్ పార్టీ వ్యూహాలపై సుదీర్ఘ సమీక్ష
Telangana Municipal Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఉపందుకున్నాయి. ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి” పార్టీ నేతలతో కలిసి “ఎన్నికల వ్యూహాలపై సమీక్షా సమావేశం” నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) మరియు ఇతర కీలక నేతలతో సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి, మున్సిపల్ ఎన్నికల్లో “విజయం సాధించడమే ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు. పార్టీలోని విభేదాలను పక్కన పెట్టి…
