కరీంనగర్ హుజురాబాద్‌లో స్కూటీ నుంచి బయటపడ్డ పాము పిల్ల దృశ్యం

కరీంనగర్‌లో కలకలం స్కూటీ నుంచి బయటపడ్డ పాము పిల్ల  

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నిలిపి ఉంచిన ఓ ద్విచక్రవాహనంలో పాము పిల్ల కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం, హుజురాబాద్‌లో ఒక వ్యక్తి తన స్కూటీని దుకాణం ముందు నిలిపి ఉంచగా, ఆ వాహనంలోకి పాము పిల్ల దూరింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే యజమానికి సమాచారం అందించారు. యజమాని అక్కడికి చేరుకుని పామును వెతికినప్పటికీ మొదట కనబడలేదు. తరువాత వాహనం భాగాలను ఒక్కొక్కటిగా ఊడదీసి పరిశీలించగా, పెట్రోల్…

Read More
శాతవాహన విశ్వవిద్యాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో స్నాతకోత్సవ వేడుక

శాతవాహన విశ్వవిద్యాలయంలో రెండో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహణ

కరీంనగర్‌:శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఘనంగా రెండో స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ “జిష్ణుదేవ్‌ వర్మ” ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులను అభినందించారు. ఆయనతోపాటు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ “బీజే రావు”కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవ వేడుకలో వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు “161 గోల్డ్‌ మెడల్స్‌”, “20 పైగా డాక్టరేట్‌ పట్టాలు” అందజేశారు. గవర్నర్‌ విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, ఉన్నత విద్యను సమాజ సేవకు ఉపయోగించాలన్నారు. ALSO…

Read More

గురుకులలో దొడ్డు బియ్యం.. మంత్రికి విద్యార్థుల ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా చింతకుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆహార నాణ్యతపై తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా, విద్యార్థులు గత 15 రోజులుగా తాము దొడ్డు బియ్యంతో భోజనం చేస్తున్నామని ఫిర్యాదు చేశారు. ఈ విషయం వినగానే మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత చాలా దారుణంగా ఉందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికలకు…

Read More