నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్ NOVEMBER 11 ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభ రెండు గంటల్లో ఓటింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున వందమంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్నందున, మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల అధికారులు అంచనా…

Read More
బీజేపీ, బీఆర్‌ఎస్ దుష్ప్రచారాలపై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

బీజేపీ, బీఆర్‌ఎస్ దుష్ప్రచారాలపై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి”నవీన్ యాదవ్” మాట్లాడుతూ, తమ కుటుంబం ఈ ప్రాంత ప్రజలతో గత 40 ఏళ్లుగా గాఢమైన అనుబంధం కలిగి ఉందని తెలిపారు. సహాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలిచామని, అందుకే ప్రజలు తనను సెక్యులర్ నాయకుడిగా భావిస్తున్నారని చెప్పారు.2014లో MIM తరఫున పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు తనను విశ్వసించి రెండో స్థానంలో నిలిపారని గుర్తుచేశారు. Also Read:Kurnool:కర్నూలు జిల్లాలో…

Read More
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేసారు.ప్రచారం ముగియకముందే ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం 9న ముగియనుండటంతో ఒక్క రోజును కూడా వృథా చేయకూడదని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన సమీక్షలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు….

Read More
బండి సంజయ్‌

బోరబండలో బండి సంజయ్‌ సభకు పోలీసులు అనుమతి రద్దు – భాజపా ఆగ్రహం

బోరబండలో బండి సంజయ్‌ సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ నిర్ణయంతో భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తొలుత అనుమతిచ్చి తర్వాత రద్దు చేయడం అన్యాయం అని పార్టీ నాయకులు మండిపడ్డారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు చేశారు. భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మారావు మాట్లాడుతూ, బండి సంజయ్‌ సభను ఏ పరిస్థితుల్లోనైనా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బోరబండకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత – కేసీఆర్ అధికారిక ప్రకటన

బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు జూబ్లీహిల్స్ టికెట్ – కుటుంబానికి గౌరవం, ప్రజలకు భరోసా అని కేసీఆర్ నిర్ణయం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధికారికంగా ప్రకటించారు. ఇది ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరదించడంతోపాటు, గోపీనాథ్ కుటుంబానికి పార్టీ ఇచ్చిన గౌరవంగా పేర్కొనబడుతోంది. 📌 మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానం బీఆర్ఎస్ సీనియర్…

Read More