కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదం – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి దుర్మరణం
గద్వాల జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాలలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి ఉన్న కారు దుర్ఘటనకు గురైంది. కొత్తకోట సమీపంలో కారు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆ కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఢీ అంత భయంకరంగా ఉండడంతో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి…
