జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌పై కేటీఆర్ దాడి – ప్రజలకు పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో వరుస ట్వీట్లు చేస్తూ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిస్తేనే 2023 ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిన భయం అధికారానికి వస్తుందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు….

Read More