శబరి ఎక్స్‌ప్రెస్‌ ఇక సూపర్ ఫాస్ట్! భక్తులకు శుభవార్త

శబరి ఎక్స్‌ప్రెస్‌ ఇక సూపర్ ఫాస్ట్‌ : అయ్యప్ప భక్తులకు శుభవార్త తెలుగు రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు శుభవార్త. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుండి తిరువనంతపురం వరకు నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ సెప్టెంబర్ 29 నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా ప్రమోట్ చేయనుంది. ఇది భక్తులకు ప్రయాణంలో సమయం ఆదా చేయడంతో పాటు మరింత వేగంగా గమ్యస్థానాన్ని చేరుకునేలా చేస్తుంది. రైలు నంబర్లు మార్పుఇప్పటివరకు 17229, 17230 నంబర్లతో నడుస్తున్న…

Read More