కృష్ణా నదిలో ఇసుక ధర పెంపు వెనక గుట్టు – టన్నుకు ₹66 బదులు ₹215!

కృష్ణా నదిలో పంటు నడిపేందుకు డ్రెడ్జింగ్ పేరుతో ఇసుక తవ్వే సంస్థకు అసలు అనుమతులు ఒక్క టన్నుకు ₹66 ధరతో విక్రయించేలా మంజూరయ్యాయి. కానీ ఆ తర్వాతి దశలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) నుంచి ₹215 ధరతో అమ్ముకునేందుకు మార్గం సుగమం కావడంతో, ఆ సంస్థకు అనూహ్యంగా భారీ లాభాలు వచ్చాయి. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు, లాబీయింగ్ పనిచేశాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. అనుమతుల అసలు ఉద్దేశ్యం “కృష్ణా గోదావరి వాటర్‌వేస్‌” అనే…

Read More