కెనడా ప్రభుత్వం ఇప్పుడు విదేశీ విద్యార్థులకు వారానికి 24 గంటలపాటు క్యాంపస్ వెలుపల పని చేసే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ చర్య భారతీయ విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది.

విదేశీ విద్యార్థుల పని గంటలపై కొత్త పరిమితి

కెన‌డాలోని జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం విదేశీ విద్యార్థుల ప‌ట్ల తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై విదేశీ విద్యార్థులు త‌మ జీవ‌న ఖ‌ర్చుల కోసం క్యాంప‌స్ వెలుప‌ల వారానికి 24 గంట‌లకు మించి ప‌నిచేయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. ఈ కొత్త నిబంధ‌న ఈ వారంలోనే అమ‌ల్లోకి రానుంది.  ఈ నిబంధ‌న కార‌ణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్ష‌లాది మంది విదేశీ విద్యార్థులకు, ప్ర‌ధానంగా అధిక సంఖ్య‌లో ఉన్న‌ భారతీయ విద్యార్థులకు తీవ్రమైన…

Read More
వాంకోవర్‌లో AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు జరిగాయి, ఎవరికీ గాయం రాకుండా. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో క్షేమంగా ఉన్నట్టు ప్రకటించాడు.

AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు: సురక్షిత స్పందన

తాను క్షేమంగానే ఉన్నానని పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కెనడాలోని వాంకోవర్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం దుండగులు ఆయన ఇంటి బయట కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కాల్పులు తమ పనేనని జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారా ప్రకటించుకున్నారు.  కాల్పుల అనంతరం తాజాగా స్పందించిన ధిల్లాన్.. తాను క్షేమంగానే ఉన్నానని, తన వాళ్లందరూ క్షేమంగా…

Read More
జగన్ ఫీల్డ్‌లోకి వచ్చారని ఎద్దేవా చేసిన చంద్రబాబు, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వరద వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటు స్పందన

విజయవాడ వరదలపై వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ ఫీల్డ్ లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పై సందర్శించారని మండిపడ్డారు. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో బురదలోకి దిగారని ఎద్దేవా చేశారు.  బుడమేరుకు గేట్లు ఉన్నాయని జగన్ అంటున్నారని… బుడమేరుకు గండ్లు పడ్డాయనే విషయం కూడా వాళ్లకు తెలియదని విమర్శించారు. మా ఇంటిని కాపాడుకోవడానికి…

Read More