బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. 'సింబ ఈజ్ కమింగ్' అంటూ ఫస్ట్ లుక్ విడుదల, అభిమానులు విపరీతంగా ప్రశంసలు.

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ……. ఫస్ట్ లుక్ విడుదల….

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు, జూనియర్ నటసింహం మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘హనుమాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ చాలా క్యూట్ గా ఉన్నాడు. ‘సింబ ఈజ్ కమింగ్’ అంటూ ఫస్ట్ లుక్ పై పేర్కొన్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్…

Read More
హైద‌రాబాద్‌లో కేబీఆర్ పార్క్ వద్ద భూమి నుంచి పొగలు రావడం కలకలం. విద్యుత్ కేబుల్ కారణమని అనుమానం, నిజమైన కారణం తెలియదు.

కేబీఆర్ పార్క్ వద్ద భూమిలోంచి పొగలు…. ఆశ్చర్యానికి కారణం?

హైద‌రాబాద్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న కేబీఆర్ పార్క్ వద్ద గురువారం చోటుచేసుకుంది. ఇది చూసిన జ‌నం ఆశ్చర్యపోయారు. మొద‌ట త‌క్కువ‌గా వ‌చ్చిన పొగ‌లు, ఆ త‌ర్వాత క్ర‌మంగా పెరిగిన‌ట్లు స‌మాచారం.  కాగా, ఇటీవ‌ల అదే ప్రాంతంలో విద్యుత్ శాఖ వారు అండర్ గ్రౌండ్‌లో 11కేవీ కేబుల్ అమర్చినట్లు తెలుస్తోంది. దానివల్లే పొగలు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే, పొగలు రావడానికి అసలు…

Read More
హాస్టల్‌లో కెమెరాల ఆరోపణలపై దర్యాప్తులో ఆధారాలు లేవని, విద్యార్థినులు ఆందోళన చెందవద్దని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం.

గుడ్లవల్లేరు హాస్టల్ హిడెన్ కెమెరాల వివాదం….ఐజీ కీలక ప్రకటన…

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ప్రకంపనలు రేపిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణల వ్యవహారంపై ఐజీ అశోక్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. హాస్టల్‌లో కెమెరాలు చూసినట్లు ఎవరూ చెప్పలేదని ఆయన ప్రకటించారు. హిడెన్ కెమెరాలు, విద్యార్థినుల వీడియోల షేరింగ్‌ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. విద్యార్థినులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐజీ అశోక్‌కుమార్‌ వివరించారు. 35 మంది విద్యార్థినులు, వార్డెన్లు, సిబ్బందిని ప్రశ్నించినట్టు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవడంతో…

Read More
హ‌ర్వింద‌ర్ సింగ్ పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం సాధించిన భారతీయ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు, భారత్‌ 24 పతకాలతో దూసుకెళ్తోంది. 4o

పారాలింపిక్స్‌లో హ‌ర్వింద‌ర్ సింగ్ స్వ‌ర్ణం

పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్నారు. ప‌త‌కాల పంట పండిస్తున్నారు. తాజాగా పురుషుల వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్‌లో ఆర్చ‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్ ఏకంగా స్వ‌ర్ణం కొల్ల‌గొట్టాడు. ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన లుకాస్జ్ సిజెక్‌ను 6-0తో ఓడించాడు. దీంతో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు.  అటు ఒలింపిక్స్‌లోనూ ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్‌కు ఆర్చ‌రీలో గోల్డ్ మెడ‌ల్ రాలేదు. కాగా, 33…

Read More
విజయవాడలో మళ్లీ భారీ వర్షం, బుడమేరు వరద. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా, ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు.

బెజవాడ వరదలు మళ్లీ విజృంభించాయి

బెజవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడడంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇటీవలి వర్షాలకు ఇప్పటికే బెజవాడను వరద ముంచెత్తింది. క్రమంగా కాలనీల్లో చేరిన నీరు తగ్గుతోంది. అయితే తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని…

Read More
రేట్ల తగ్గింపు ఊహాగానాల కారణంగా బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠానికి చేరుకుని, MCXలో రూ. 71,200కు పడిపోయాయి.

యూఎస్ ఫెడ్ పాలసీ అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రాబోయే పాలసీ సమావేశంలో రేట్ల తగ్గింపు అవకాశం నేపథ్యంలో మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా సర్దుబాటు చేయడంతో వరుసగా నిన్న నాలుగో సెషన్‌లోనూ బంగారం ధరలు క్షీణించాయి. ఫలితంగా పుత్తడి ధరలు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయాయి.  స్పాట్‌గోల్డ్ 0.2 శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 2,486 డాలర్లకు చేరుకోగా, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్లు కూడా 0.2 శాతం పడిపోయి 2,518.30కు దిగొచ్చింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారంపై రూ. 170 తగ్గి…

Read More
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో గాలిస్తున్నారు.

అజ్ఞాతంలో జోగి రమేశ్… పోలీసుల గాలింపు కొనసాగుతుంది.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  ఈ నేపథ్యంలో, జోగి రమేశ్ తో పాటు ఆయన అనుచరుల కోసం ఏపీ పోలీసులు హైదరాబాదులో గాలిస్తున్నారు. జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  అటు,…

Read More