
గాంధీ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం
వడ్డాదిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ & యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. పోస్టర్ విడుదలఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం విడుదల చేశారు. స్పీకర్ సందేశంఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, “యువతరంలో ప్రతివారు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని” ఆకాంక్షించారు. యువతరానికి పిలుపుయువతరం రక్తదానంలో భాగస్వామ్యులు కావాలని, ప్రతి ఒక్కరు ప్రాణదాతలుగా…