
నిర్మల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అన్నదాన కార్యక్రమం
నిర్మల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అల్పాహారం అందించడం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్, ధ్యాగవాడ, గాంధీ చౌక్ ప్రాంతాల్లో సుమారు 25 వేల మందికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఉదయం వినాయక సాగర్ చెరువులో 10 వేల మందికి అన్నదానం చేసినట్లు గణేష్ చక్రవర్తి…