తస్లీమా, జావేద్ అక్తర్ మధ్య బెంగాలీ సంస్కృతి పట్ల ఆసక్తికర వాదవివాదం

బెంగాలీ సంస్కృతి మరియు ముస్లింల ఆచారాల మూలాల గురించి వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్, ప్రముఖ సినీ రచయిత, కవి జావేద్ అక్తర్ మధ్య ఆన్‌లైన్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. బెంగాలీ సంస్కృతికి హిందూ సంప్రదాయమే పునాది అని తస్లీమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు కారణమయ్యాయి. దీనిపై జావేద్ అక్తర్ విభేదించి, బెంగాలీ సంస్కృతి, భాష, సాహిత్యం గొప్పతనాన్ని ఒప్పుకుంటూ, ఉత్తర భారతదేశంలోని మిశ్రమ సంస్కృతి అయిన “గంగా-జమున తెహజీబ్” విశిష్టతను గుర్తించాలనుకున్నారు. దుర్గా…

Read More

విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ గుర్తింపు, అక్టోబర్ 2న మెగా కార్నివాల్

విజయవాడలో జరుగుతున్న ఉత్సవాలు ఈసారి మరింత విస్తృతంగా, అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మైసూరు దసరా, కోల్‌కతా దుర్గాపూజా వంటి ఉత్సవాలకంటే విజయవాడ ఉత్సవ్ మరింత ప్రజాధారణ పొందిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గర్వంగా ప్రకటించారు. సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఆయన పున్నమి ఘాట్ వద్ద జరుగుతున్న వేడుకలను సందర్శించారు. ఈ సందర్బంగా రామ్మోహన్ మాట్లాడుతూ, “ఈ ఉత్సవం మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ,…

Read More