కలుషిత దగ్గు మందులపై దేశవ్యాప్తంగా కలకలం

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో జరిగిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సాధారణ జ్వరం, దగ్గు కోసం వాడిన మందులే చిన్నారుల ప్రాణాలను బలిగొనడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం పదిహేను రోజుల్లోనే తొమ్మిది మంది చిన్నారులు కిడ్నీ విఫలమై మృతి చెందారు. అధికారుల ప్రాథమిక విచారణలో, మరణించిన చిన్నారుల్లో ఐదుగురు ‘కోల్డ్‌రెఫ్’ సిరప్, ఒకరు ‘నెక్స్‌ట్రో’ సిరప్ వాడినట్లు గుర్తించారు. వీటిలో ఉన్న డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ అనే పదార్థం కలుషితంగా ఉండి ప్రాణనష్టం కలిగించినట్లు…

Read More

మధ్యప్రదేశ్‌లో పిల్లల మరణాలు: దగ్గుమందులపై నిషేధం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు, అందరూ ఐదేళ్లలోపు, కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ అనూహ్యమైన మరణాలపై అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. దగ్గుమందుల వినియోగం కారణంగానే ఈ చిన్నారుల ప్రాణాలు పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో, ప్రభుత్వం తక్షణమే రెండు రకాల దగ్గుమందులపై నిషేధం విధించింది. కేసుల వివరాలు: ఛింద్వారా జిల్లాకు చెందిన ఒక కుటుంబంలో ఐదేళ్లలోపు బాలుడికి చలితో…

Read More