Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైం అవగాహన

జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైం అవగాహన

-

Chat on WhatsApp

నెల్లూరు జిల్లా నవాబుపేట పరిధిలోగల జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన సీఐ అన్వర్ భాష ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాకింగ్ హౌస్ మానిటర్ సిస్టం యొక్క ఉపయోగాలను మరియు మైక్రో ఫైనాన్స్ నేరాలను గురించి వాటి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మహిళలపై జరుగు నేరాలు చైన్స్ మ్యాచింగ్ గురించి మరియు గంజాయి వంటి నేరాలపై అవగాహన కల్పించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజలందరూ కూడా ధైర్యంగా నవాబుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని వారు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral andhra pradesh 28 districts map claimed as apsdma release found to be fake

APSDMA | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏపీ కొత్త మ్యాప్‌పై APSDMA స్పష్టత

APSDMA: ఆంధ్రప్రదేశ్‌కు 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌ విడుదలైందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో, అలాగే కొన్ని...
- Advertisement -
Chat on WhatsApp