
ఆపరేషన్ సిందూర్తో భారత్ రుద్ర రూపం – ప్రధాని మోదీ హెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడిలో అమాయక పౌరులపై దాడికి భారతదేశం గట్టి సమాధానం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో బహిరంగ సభలో ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత భద్రతా దళాలు చేపట్టిన ప్రతీకార చర్య ప్రపంచానికి భారత్ శక్తిని చూపిందని ఆయన తెలిపారు. “నా కుమార్తెల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని నేను చెప్పాను. ఆ మహాదేవుడి ఆశీర్వాదంతో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాను. ఇది ఉగ్రవాదంపై భారత్ చూపించిన రుద్ర రూపం. పాకిస్తాన్ మట్టిలోకి దాకా దాక్కున్నా వదిలే…