ఆపరేషన్ సిందూర్‌తో భారత్ రుద్ర రూపం – ప్రధాని మోదీ హెచ్చరిక

పహల్గాం ఉగ్రదాడిలో అమాయక పౌరులపై దాడికి భారతదేశం గట్టి సమాధానం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో బహిరంగ సభలో ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత భద్రతా దళాలు చేపట్టిన ప్రతీకార చర్య ప్రపంచానికి భారత్ శక్తిని చూపిందని ఆయన తెలిపారు. “నా కుమార్తెల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని నేను చెప్పాను. ఆ మహాదేవుడి ఆశీర్వాదంతో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాను. ఇది ఉగ్రవాదంపై భారత్ చూపించిన రుద్ర రూపం. పాకిస్తాన్ మట్టిలోకి దాకా దాక్కున్నా వదిలే…

Read More

కరుణ్ నాయర్ సంచలన రీ ఎంట్రీ – 8 ఏళ్ల తర్వాత – హాఫ్ సెంచరీ!

ఒకప్పటి తారాజువ్వ, తర్వాత మౌనంగా మాయమైన కరుణ్ నాయర్ మళ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో సత్తా చాటాడు! 2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ బాదిన తర్వాత, దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 50కి పైగా స్కోరు చేసిన కరుణ్, తన మేటి ఆటతో మరోసారి జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించాడు. ఓవల్ వేదికగా జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో, 83/3 పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన నాయర్, ఒత్తిడిని ఎదుర్కొంటూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 98 బంతుల్లో…

Read More

“రాహుల్ vs మోడీ: భారత ఆర్థిక వ్యవస్థపై కంగారూ?”

భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ట్రంప్ మాటలకు ప్రతిస్పందనగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాటల్లో, భారత ఆర్థిక వ్యవస్థ ‘డెడ్ ఎకానమీ’గా మారిన సంగతి దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆర్థిక మంత్రి తప్ప మిగతా ప్రతీ ఒక్కరికి ఇది తెలిసే స్థితి అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ…

Read More

ఉత్తరాదిలో వర్ష బీభత్సం: గోడ కూలి తల్లి, కుమారుడు మృతి – హిమాచల్‌లో 164 మంది మృతి

ఉత్తరాదిలో వర్ష బీభత్సం: ప్రాణనష్టం, ఆస్తినష్టం – ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉత్తర భారతదేశం వర్షాల బీభత్సంతో అతలాకుతలమవుతోంది. మంగళవారం ఉదయం నుంచి దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గురుగ్రామ్‌, జైపుర్‌, బెంగాల్‌, సిక్కిం ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం జరిగింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు, ఇంటి మాన్యులు, వాహనాలు నీటమునిగిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దిల్లీలో గోడ కూలి…

Read More
పెళ్లైన తర్వతే మొదలైంది నిజమైన విషాదకథ… హనీమూన్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన రాజ్ కుష్వాహా నిర్దోషి అని చెబుతోంది అతని తల్లి, సోదరి. మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నా బాబు అలా చేసే వాడు కాదు ఎవరో కుట్ర పన్నుతున్నారు. మా అబ్బాయి మీద మాయమాటలు నమ్మకండి. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ముందే ప్లాన్ చేసిన డ్రామా అయి ఉండొచ్చు. దయచేసి న్యాయం చేయండి. హత్య హనీమూన్ సమయంలో జరిగిందని పోలీసులు అనుమానం రాజ్ కుష్వాహా ఇప్పటికే అరెస్టులో నిందితుని కుటుంబం మాత్రం నిర్దోషిని చెబుతోంది. ఇక ఈ కేసు నిజంగా ఎలా మలుపు తిరుగుతుంది అనేది సమయం చెబుతుంది.

“హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు: రాజ్ కుష్వాహా నిర్దోషి అంటున్న తల్లి, సోదరి!”

పెళ్లైన తర్వతే మొదలైంది నిజమైన విషాదకథ… హనీమూన్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన రాజ్ కుష్వాహా నిర్దోషి అని చెబుతోంది అతని తల్లి, సోదరి. మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నా బాబు అలా చేసే వాడు కాదు ఎవరో కుట్ర పన్నుతున్నారు. మా అబ్బాయి మీద మాయమాటలు నమ్మకండి. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ముందే ప్లాన్ చేసిన డ్రామా…

Read More