Police seized 24 kilograms of ganja worth ₹6.17 lakhs in Narsampet, arresting a suspect and searching for another involved in trafficking.

నర్సంపేట వద్ద గంజాయి పట్టివేత

నర్సంపేట నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో 365 జాతీయ రహదారిపై రూ. 6 లక్షల 17వేల విలువచేసే 24 కిలోలు గంజాయిని పట్టుకున్న పోలీసులు. పోలీసుల అదుపులో ఓడిస్సా రాష్ట్రంకు చెందిన మనతోష్ దేవ్. పరారిలో మరో నిందితుడు శ్యామల దేవ్. గంజాయిని భద్రాచలం నుండి వరంగల్ కు తరలిస్తున్న నిందితులు. నిందితుల నుండి గంజాయితో పాటు, కారు, సెల్ ఫోన్ స్వాధీనం.

Read More
A thief, driven by losses from betting apps, was arrested in Warangal for multiple thefts. Police recovered stolen gold, silver, cash, and tools used in the crimes.

బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా దొంగతనాలకు పాల్పడిన దొంగ అరెస్టు

బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా నష్టపోయి చివరికి చోరీలకు పాల్పడతున్న దొంగను సిసిఎస్‌ మరియు కెయూసి పోలీసులు సంయుక్తంగా కలిసి మంగళవారం అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి పోలీసులు సూమారు 28లక్షల50వేల రూపాయల విలువగల 334గ్రాముల బంగారు, ఒక కిలో 640 గ్రాముల వెండి అభరణాలు, 13వేల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనం,ఒక సెల్‌ఫోన్‌, చోరీలకు ఉపయోగించే సాధనాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా…

Read More
The Commissioner of Police, Warangal, handed over a ₹30 lakh insurance cheque to the family of deceased Home Guard Sudhakar, who died in a road accident

హోంగార్డ్‌ కుటుంబానికి 30 లక్షల బీమా చెక్కు

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్‌ కుటుంబానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా 30లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ హోంగార్డ్‌ విభాగానికి చెందిన వి.సుధాకర్‌ మామూనూర్‌ నాల్గవ పటాలంలో విధులు నిర్వహిస్తుండగా, గత ఆగస్టు 13వ తేదిన మామూనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్‌ సుధాకర్‌ మరణించడం జరిగింది. మరణించిన సుధాకర్‌ యాక్సిస్ బ్యాంక్‌ జీతానికి సంబంధించిన ఖాతాదారుడు కావడంతో యాక్సిస్ యాజమాన్య మరణించిన…

Read More
A cycle rally was held in Warangal to commemorate Police Martyrs, led by Police Commissioner Amber Kishore.

పోలీస్ అమరవీరుల సంస్మరణకు సైకిల్ ర్యాలీ

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాతో పాటు, యువత, చిన్నారులు, వృద్దులు,పోలీసులు ఉత్సహంగా పాల్గోన్నారు. ఏ.జే పెడల్స్‌, ట్రై సిటి సైకిల్‌ రైడర్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గోనగా, సెంట్రల్‌ జోన్‌ డిసిపి షేక్‌ సలీమా పచ్చా జెండా ఉపి ఈ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము నుండి హనుమకొండ చౌరస్తా,…

Read More
A blood donation camp was organized by Narsampet Police at Citizen Club as part of Amar Veerula Smruti Diwas. DCP Ravinder and other officials inaugurated the camp

నర్సంపేటలో రక్తదానం శిబిరం నిర్వహించిన పోలీసులు

పోలీస్​ అమరవీరుల సంస్కరన దినోత్సవం సందర్బంగా నర్సంపేట పోలీస్ ఆధ్వర్యంలో సిటీజన్ క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ శిబిరాన్ని ఈస్ట్ జోన్,డీసిపీ,రవీందర్,ఏసీపీ,కిరణ్ కుమార్ సీఐ రమణ మూర్తి, ప్రారంభించారు. ఈనెల 31 వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని సీఐ తెలిపారు. పోలీసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాన్ని…

Read More
Warangal Police Commissioner emphasizes the lifesaving potential of blood donation, encouraging community participation and recognizing volunteers during a special event.

వరంగల్ పోలీసుల రక్తదాన శిబిరం

రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆర్మూద్ రిజర్వ్ మరియు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో యం.జి.యం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఆర్మూడ్ రిజర్వ్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా రక్తదానం చేసారు….

Read More
Dasu Suresh emphasizes the importance of unity among BC communities for political power, urging for caste enumeration and increased representation in local elections.

బీసీ సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ వ్యాఖ్యలు

బీసీలకు రాజ్యాధికారం లభించాలంటే బీసీలు అందరూ కలిసి ఉంటేనే సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. హనుమకొండ జిల్లా హాసన్పర్తిలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కులగణనను చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ గతంలో వేరువేరుగా ఉన్నారని కానీ ఇప్పుడు అందరం ఐక్యమతంగా గుర్తు చేశారు.. రానున్న రోజులలో వరంగల్ జిల్లాలో…

Read More