As part of the People’s Governance celebrations, the Telangana government has announced significant development plans for Warangal, including infrastructure projects, airports, and cultural centers.

వరంగల్ అభివృద్ధి కోసం రూ. 4962 కోట్ల కేటాయింపు

ప్రజా పాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్… కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరం. దశాబ్దకాలంగా నిర్లక్ష్యపు నీడలు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం. చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటన నడిపించడానికి నడుం బిగించిన ప్రజా ప్రభుత్వం. 2041 మాస్టర్ ప్లాన్ తో…

Read More
Narsampet MLA Donthi Madhavareddy laid foundation stones for various development works, including roads, drainage systems, and schools, with a focus on improving town infrastructure.

నర్సంపేట పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు మురికి కాలువలు కల్వర్టులు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు నాలుగున్నర కోట్ల నిధులు,టియుఎఫ్ఐడిసి నిధులు 25 కోట్లు వేచ్చించి పట్టణమంతా సుందరీకరణ చేస్తున్నామని పనులు త్వరితగతి న పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.గత ఐదు సంవత్సరాలలో నిధుల కోరుతతో అభివృద్ధి జరగలేదని…

Read More
SBI RBO Warangal organized a town hall meeting at IMA Conference Hall to raise awareness about cyber security. Customers were educated on protecting themselves from cyber threats and securing online banking.

SBI RBO వరంగల్ ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీ అవగాహన టౌన్ హాల్ సమావేశం

SBI RBO వరంగల్ అర్బన్ ఆధ్వర్యంలో IMA కాన్ఫరెన్స్ హాల్ వరంగల్‌లో వినియోగదారుల కోసం సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌పై టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను తన కస్టమర్‌లకు సైబర్‌ సెక్యూరిటీ అవగాహనపై సదస్సు ఏర్పాటు చేసి ఈ ఈవెంట్ కస్టమర్‌లకు అవగాహన కల్పించడం, సైబర్ మోసాల నుండి తమను తాము రక్షించుకోవడం, వారి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఆధారాలను భద్రపరచడం, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం లక్ష్యంగా…

Read More
In Warangal, the Anti-Drugs Team conducted thorough checks at the Railway Station as part of the anti-drug campaign. The public was urged to report illegal activities related to narcotics.

మేడపైన గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

సులభంగా డబ్బు సంపాదించడంతో తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని గృహ పరిశ్రమగా ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలైనాడు. ఓ వ్యక్తి…వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ టీం ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ జాగిలంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా యాంటీ…

Read More
The new SBI branch on Fort Road in Warangal was inaugurated by Chief General Manager Rajesh Kumar, offering various services including loans and UPI facilities.

వరంగల్ ఫోర్ట్ రోడ్డులో ఎస్‌బీఐ బ్యాంకు ప్రారంభం

వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని ఎస్ బీఐ బ్యాంక్‌ను హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ శాఖ ప్రారంభం తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం మొత్తం 186 ఎస్ బీఐ శాఖలు సేవలందిస్తున్నాయి” అని తెలిపారు. వరంగల్ జిల్లాలో 49 శాఖలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని, వీటిలో రైతు రుణాలు, ముద్ర లోన్స్ వంటి వివిధ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే,…

Read More
The sacred Ayodhya Yantra Rath Yatra from Kanchi Peetham commenced from Tirumala, passing through major holy sites across Telugu states. Devotees gathered in large numbers at Warangal's Sri Rajarajeshwari Temple to witness the event and receive blessings.

తిరుమల నుండి ప్రారంభమైన అయోధ్య యంత్ర ఆభరణ రథయాత్ర

కంచిపీఠం వారు చేపట్టిన అయోధ్య యంత్ర ఆభరణ రథయాత్ర తిరుమల నుండి ఘనంగా ప్రారంభమైంది. ఈ రథయాత్ర తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాణిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం అందిస్తోంది. యాత్ర లో భాగంగా, ఈ యంత్ర ఆభరణం ఆయా పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాలను సందర్శిస్తూ భక్తులకు దర్శనం ఇస్తుంది. వరంగల్ మహానగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఈ రథయాత్ర ఆగి, అయోధ్యకి వెళ్లే యంత్ర ఆభరణం భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు పెద్ద సంఖ్యలో…

Read More
In a raid led by Narsampet CI D. Ramanamurthy, around 25 quintals of PDS rice were seized from a secret storage in the town.

నర్సంపేటలో 25 క్వింటాల అక్రమ పిడిఎస్ రైస్ స్వాధీనం

నర్సంపేట పట్టణంలో పిడిఎస్ రైస్ ను అక్రమంగా ఓ ఇంట్లో రహస్యంగా నిలువ చేసారనే పక్క సమాచారం మేరకు సుమారు 8 గంట ప్రాంతాన వరమ్మ తోటలో ఎక్కటి,కిరణ్ వ్యక్తి ఇంటి వద్ద నర్సంపేట సీఐ డి. రమణ మూర్తి, ఎస్సై లు సిహెచ్, రవికుమార్, జి . అరుణ్ తన సిబ్బందితో రహస్యంగా నిల్వచేసిన ప్రదేశానికి వెళ్లి తనిఖి చేయగా సుమారు 25 క్వింటాల బియ్యం పిడిఎస్ రైస్ దాదాపు 65,000/- రూపాయల విలువగల పిడిఎస్…

Read More