Woman involved in matrimony scam escapes with gold and cash in Warangal

పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి

Matrimony Fraud Case: పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పెళ్లి పేరుతో పెద్ద మోసం బయటపడింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన సంబంధంపై నమ్మకం ఉంచిన వరుడు, విజయవాడకు చెందిన యువతితో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే, రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో ఆ యువతి పరార్ అయింది. యువతి తల్లిదండ్రులు, బంధువులంతా ఫేక్‌గా వ్యవహరించినట్టు…

Read More
Teachers concerned over mandatory TET qualification after Supreme Court orders

Teachers TET Tension: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్‌సర్వీస్ టీచర్లలో ఆందోళన 

ఉపాధ్యాయుల్లో “టెట్” విషయంలో టెన్షన్(Teachers TET Tension) పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఇన్‌సర్వీస్ టీచర్లు వచ్చే రెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా TET అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపుతుందన్న భయం టీచర్లలో పెరిగింది. ALSO READ:Telangana Next BJP Govt వస్తుంది బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు  ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయుల్లో సుమారు…

Read More
కవిత తెలంగాణ జానపద కళాకారులతో సమావేశం దృశ్యం

తెలంగాణ జానపద కళాకారులతో కవిత సమావేశం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జానపద కళాకారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో సుమారు లక్షా 50 వేల మంది కళాకారులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 5,500 మందికి పెన్షన్ ఇవ్వగలదని కవిత వివరించారు. కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని ఆమె…

Read More
వరంగల్‌లో వందేమాతర గీతంతో ప్రారంభమైన వివాహ వేడుక

వివాహ వేడుకల్లో దేశభక్తి జల్లు – వందేమాతరతో ప్రారంభమైన పెళ్లి వేడుక

వరంగల్: జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకలోనూ దేశభక్తి ప్రతిధ్వనించింది. వరంగల్ నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్‌ గోగికార్‌ శ్రీకాంత్‌, లక్ష్మిసాయి ల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేడుకలో భాగంగా ‘వందేమాతరం’ గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పెళ్లి మండపంలోనే సామూహిక వందేమాతర గీతాలాపన నిర్వహించారు. వధూవరులు, బంధుమిత్రులు, అతిథులు అందరూ కలసి దేశభక్తితో గళం…

Read More
వరంగల్‌లో మోస్ట్ వాంటెడ్‌ సూరీ గ్యాంగ్‌ అరెస్ట్‌

వరంగల్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సూరీ గ్యాంగ్‌ అరెస్ట్‌

WARANGAL:హైదరాబాద్‌ నగర బహిష్కరణకు గురైన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దాసరి సురేందర్‌ అలియాస్‌ సూరీ  మరోసారి పోలీసుల వలలో చిక్కాడు. వరంగల్‌ పోలీసులు సూరీతో పాటు అతని గ్యాంగ్‌లో ఉన్న  ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు.  శుక్రవారం హనుమకొండలోని  వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌  మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం — సూరీ, హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ చేసిన తర్వాత వరంగల్‌ నగరం…

Read More

వరంగల్: దాసరిపల్లిలో గోవును కుటుంబ సభ్యురాలిగా పెంచి ఘన సీమంతం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లిలో ఒక వినూత్న మరియు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు పెండ్యాల సురేందర్, ఆయన భార్య తమ ఇంట్లో పెంచుకుంటున్న ఆవును కుటుంబ సభ్యురాలిగా పరిగణిస్తూ, ఆవు గర్భం దాల్చిన సందర్భంలో ఘన సీమంతం నిర్వహించారు. సురేందర్ గోపాలమిత్రగా స్థానికులు పిలుస్తారు. నాలుగేళ్ల క్రితం హనుమకొండలోని మహర్షి గోశాల నుంచి ఆయన ఒక ఆవుదూడను స్వీకరించారు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, ఆ ఆవుదూడకు “గౌరి” అనే పేరు…

Read More

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో తప్పుగా రక్త మార్పిడి ఘటన: రోగిణి భద్రతకు అప్రమత్తత

వరంగల్: రక్తం మార్పిడి సమయంలో వైద్య లోపం కారణంగా రోగిణి జ్యోతి (34) జీవితానికి ముప్పు తలెత్తిన ఘటనా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి, జ్వరం మరియు శ్వాసకోశ సమస్యలతో ఈ నెల 16న హాస్పిటల్‌లో చేరారు. వైద్య పరీక్షలలో ఆమె రక్తం చాలా తక్కువగా ఉందని నిర్ధారణ చేసారు. 17వ తేదీన రక్తం కోసం శాంపిల్ తీసి రక్తనిధి కేంద్రానికి పంపగా, టెక్నీషియన్లు ఆమె బ్లడ్…

Read More