జిల్లాలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ప్రారంభం

జిల్లాలో క్యాన్సర్ అనుమానిత మహిళలకు హైదారాబాద్ లోని ప్రముఖ యం.ఎన్. జె క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ చైర్మన్ పి మహేష్, సన చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు సురభి సత్తయ్య, సురభి నర్సమ్మ లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో…

Read More
The CM Cup identifies rural talent, offering advanced training to athletes for international recognition. Sports Authority Chairman emphasizes government support.

గ్రామీణ క్రీడాకారులకు సి.యం కప్ తో అంతర్జాతీయ స్థాయి అవకాశాలు

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారి నైపుణ్యాలను మెరుగుపరచి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సి.యం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి తెలిపారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు నిర్వహించే జిల్లాస్థాయి సి.యం కప్ పోటీలను వనపర్తి జిల్లా ప్రభుత్వ బాలుర కళాశాల క్రీడా మైదానంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ, మండల స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు…

Read More
Telangana martyrs were honored for their sacrifices, while leaders reflected on KCR's contributions and called for renewed efforts to achieve the state's goals.

తెలంగాణ అమరులకు నివాళులర్పించిన నేతలు

అమరులకు నివాళులుతెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ చారి మరియు అమరవీరులు పోలీస్ కిష్టయ్య, యాదయ్య, సువర్ణ తదితరులకు కార్యక్రమంలో నివాళులు అర్పించడమైనది. వీరి త్యాగాలు తెలంగాణ అభివృద్ధికి ఆధారమై, వారి జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలుపుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కె.సి.ఆర్ విజయముపై అభిప్రాయంకె.సి.ఆర్ 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి, అధికారం చేపట్టి తెలంగాణను బంగారు తెలంగాణగా అభివృద్ధి పరచాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ముందుగా ఉంచి, రాష్ట్రాన్ని అభివృద్ధి లో అగ్రభాగాన నిలిపేందుకు…

Read More
BC hostel students' district sports meet inaugurated by Additional Collector Sanchith Gangwar. Focus on sports and welfare enhancements emphasized.

బీసీ విద్యార్థుల క్రీడోత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

జ్యోతి ప్రజ్వలనతో క్రీడోత్సవాల ప్రారంభంబీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ స్థానిక ప్రభుత్వ బాలుర కళాశాల క్రీడాప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలించి ప్రారంభించారు. వసతి గృహాలకు మరింత బలంఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల బలోపేతానికి కృషి చేస్తుందని చెప్పారు. వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు మెస్ ఛార్జిలు, కాస్మెటిక్…

Read More

మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై ధర్నా, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

మాగనూరు గురుకుల పాటశాలలో మంగళవారం ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటన పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని స్థానిక మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు.ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు రాత్రి మూడు గంటల సమయంలో ఇంటికి వెళ్ళి అక్రమ అరెస్ట్ చేసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని నారాయణ పేట జిల్లా పోలీస్టేషన్ కి తరలించారు.మాజీ ఎమ్మెల్యే…

Read More