
ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు త్వరలో
ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సెర్ప్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు.
NARASIMHULU
8106411551
ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సెర్ప్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని అధికారుల కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలో తాండూరు, చేవెళ్ళ ఎమ్మెల్యేలు బి. మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను అతిధులతో కలిసి వీక్షించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో…