A Baleno and Creta collided while overtaking near Parigi, leading to a severe crash with a lorry. Six injured. Police registered a case.

పరిగి వద్ద భయానక రోడ్డు ప్రమాదం – 6 మంది గాయాలు!

వికారాబాద్ జిల్లా పరిగి శివారులోని రాజస్థాన్ దాబా వద్ద బీజాపూర్ నేషనల్ హైవేపై భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బెలినో కారు ఎదురుగా వస్తున్న క్రెటా కారును ఢీకొట్టింది. బెలినో కారును అదుపులోకి తీసుకురాలేకపోవడంతో అది లారీని ఢీకొట్టి రోడ్డు పక్కన ఆగిపోయింది. బెలినో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో కార్ ఇంజిన్, టైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో బెలినో, క్రెటా కార్లలో ఉన్న ఆరుగురు వ్యక్తులకు…

Read More
Congress leaders distributed the CM Relief Fund cheque in Ainapur, Vikarabad district. The cheque was given as per MLA Ramamohan Reddy's directions.

వికారాబాద్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన బోయిని అనురాధకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు పెద్ద సహాయంగా మారిందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రజా…

Read More
BRS Working President KTR, accompanied by key leaders, meets former MLA Patnam Narender Reddy at Charlapalli Jail amidst growing party support.

పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలులో కలిసిన కేటీఆర్

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ ద్వారా కలిశారు. ఈ సందర్బంగా, జైలు ప్రాంగణంలో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ హోమ్ మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి వంటి పలువురు…

Read More
CPM leader Tammineni Veerabhadram criticized forced land acquisition in Lagacherla for a pharma company, pledging support to affected farmers.

లగచర్ల భూసేకరణపై సిపిఎం ఆందోళన

వికారాబాద్ జిల్లా లగచర్ల లో ఫార్మాకంపెని ఏర్పాటు కోసం నిర్బంధం చేసి రైతుల నుండి భూముల సేకరణ చేయడం సరికాదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభధ్రం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్( సిపిఎం జిల్లా కార్యాలయం ) లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా…

Read More
DCC Secretary Pentayya emphasizes the need for speed breakers on highways to control accidents, highlighting their role in saving lives on busy roads.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఎంతో కీలకమని డిసిసి కార్యదర్శి పెంటయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ నుండి సుమన్ గుర్తి గేటు సమీపంలో గత రెండు నెలల నుండి 18 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రాకంచెర్ల గ్రామ సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవే163 పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించి గతంలో పలువురు ప్రాణాలను కోల్పోయారు. ఆ విషయాన్ని డిసిసి కార్యదర్శి పెంటయ్య స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి…

Read More
Pargi MLA Dr. T. Ramamohan Reddy emphasized the government's commitment to rural development during the BT road launch in Kandlapalli village. He assured phased implementation of roads for every village.

గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం

గ్రామీణ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తుంది అని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి దేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం పూడూర్ మండల పరిధిలోని కండ్లపల్లి గ్రామంలో బీటీ రోడ్డు కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రతి గ్రామానికి దశలవారీగా బీటి రోడ్డు అమలు చేయిస్తానని తెలియజేసినారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని…

Read More
In Vikarabad, Telangana, a tribute ceremony was held for RTC workers who lost their lives during the 2019 strike, honoring their sacrifices and contributions to the labor movement.

వికారాబాద్‌లో ఆర్టీసీ కార్మికులకు నివాళులు

వికారాబాద్ జిల్లా పరిగి యందు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి వీరమరణం పొందిన ఆర్టీసీ కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. 2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు వీర మరణం చెందిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ…

Read More