An Open House program was held at Gajwel Police Station to commemorate police martyrs, emphasizing drug awareness among students.

గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సీఐ సైదా అధ్యక్షతన ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసిపి పురుషోత్తం రెడ్డి హాజరయ్యారు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండాలని వాటి వల్ల జరిగే నష్టం గురించి వివరించారు, విద్యార్థినీ విద్యార్థులకు పోలీసుల ఆయుధ పరికరాలు ఉపయోగించే విధానం వివరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ…

Read More
In Siddipet district, the BRS party staged a protest demanding the immediate release of Rythu Bandhu funds, highlighting the needs of the farming community.

రైతుబంధు నిధుల కోసం బిఆర్ఎస్ పార్టీ నిరసన

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీపీ పాండుగౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద…

Read More
Mass Rally Demanding Protection of Hindu Temples

హిందూ దేవాలయాల రక్షణకు భారీ నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట్ హనుమాన్ దేవాలయం నుండి ఇందిరాపార్క్ చౌరస్తామీదుగా అంబేద్కర్ విగ్రహం, వివేకానంద విగ్రహం వరకు చేరుకుని అక్కడి నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ దేవాలయం మీద దాడి చేసిన నిందితులను వారికి సహకరించిన వారిని శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద హైందవ సోదరులు మాట్లాడుతూ…

Read More
Former FDC Vantaru Pratap Reddy demands full medical services at Gajwel Maternal and Child Hospital within 10 days, criticizing Congress governance for inadequate healthcare.

గజ్వేల్ మాతా శిశు ఆస్పత్రిలో పూర్తి వైద్య సేవలు అందించాలి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని మాతా శిశు ఆస్పత్రిని సందర్శించిన మాజీ ఎఫ్ డీ సీ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ- పది రోజుల్లో గజ్వేల్ మాతా శిశు ఆస్పత్రిలో పూర్తి వైద్య సేవలు అందించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో వైద్య సేవలు నిర్వీర్యం అయ్యాయని, గతంలోని కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ లో అధునాతనంగా నిర్మించిన జిల్లా ఆసుపత్రి లలో పూర్తిస్థాయి వైద్యమందక పేదలు చాల…

Read More
The Saddula Bathukamma celebrations in Gajwel Municipality were spectacular, featuring colorful lights and community participation, highlighting Telangana's rich culture.

గజ్వేల్ మున్సిపల్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ లో గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు పాండవుల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో అట్టహాసంగా నిర్వహించారు, మున్సిపల్ పరిధిలోని అన్ని చెరువుల వద్ద అతిపెద్ద బతుకమ్మ ఏర్పాటు చేసి ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు, పువ్వులతో ప్రత్యేకంగా ఉన్న పెద్ద బతుకమ్మలను బహుమతి జ్యూట్ బ్యాగ్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,మున్సిపల్ కమిషనర్ నర్సయ్య,…

Read More
In Gajwel, Siddipet district, the Lions Club of Sneha celebrated the 100th day of their free breakfast distribution program at the government hospital

గజ్వేలులో 100వ రోజు ఉచిత అల్పాహార కార్యక్రమం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రభుత్వ దావాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ మంగళవారం 100వ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ప్రతిరోజు ప్రభుత్వ దావాఖానాలో రోగులకు వారి బంధువులకు ఉచిత అల్పాహారం అందజేయడం హర్షించదగ్గ విషయమని లయన్స్ క్లబ్ సేవకు ప్రతిరూపమని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ను అభినందిస్తూ…

Read More
In Gajwel, BJP leaders performed a ceremonial milk bath for PM Modi's portrait, marking the release of PM Kisan funds for farmers.

గజ్వేల్ పట్టణంలో రైతులకు పీఎం కిసాన్ నిధుల విడుదల

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన సందర్భంగా గజ్వేల్ పట్టణంలో అంబెడ్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఇంచార్జి, తరుణ్ రెడ్డి, బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీలం దినేష్ ,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కూడిక్యాల రాములు, బిజెపి పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం గజ్వేల్ బస్టాండ్, మార్కెట్ లో…

Read More